Rbi Governer
-
#Andhra Pradesh
Capital AP : విశాఖకు ఆర్బీఐ తరలింపు? శరవేగంగా రాజధాని హంగులు!
విశాఖ రాజధాని(Capital AP) హంగులను సంతరించుకుంటోంది.
Published Date - 04:43 PM, Tue - 7 February 23 -
#India
Jodo Yatra :`భారత్ జోడో` యాత్రలో మేధావులు, సెలబ్రిటీల వెల్లువ
కాంగ్రెస్ యువనేత రాహుల్ `భారత్ జోడో యాత్ర`(Jodo Yatra)కు సెలబ్రిటీలు, మేధావుల సంఘీభావం పెరుగుతోంది.
Published Date - 02:53 PM, Thu - 15 December 22 -
#India
RBI Governor : భారత్ లో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం లేదు..!!
ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ పరిస్థితి చాలా భిన్నంగా ఉందన్నారు ఆర్ బిఐ గవర్నర్ శక్తికాంత దాస్. భారత్ లో ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి లేదన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేటును పెంచాయని దీనికారణంతో హార్డ్ ల్యాండింగ్ సంభవించిందన్నారు. భారత్ పరిస్థితి చాలా భిన్నంగా ఉన్నప్పటికీ మాంద్యం వచ్చే ఛాన్స్ లేదన్నారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్యోల్బణం తాత్కాలికంగా కాకుండా స్థిరంగా ఉందని అన్నారు. అమెరికా సెంట్రల్ […]
Published Date - 06:00 PM, Sun - 20 November 22 -
#Speed News
RBI: అర్ధరాత్రి ఫోన్ చేశారో.. రికవరీ ఏజెంట్లకు షాకింగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్బీఐ!
ప్రజలు బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న తర్వాత.. తిరిగి ఆ రుణాలను వసూలు చేయడానికి రికవరీ ఏజెంట్ లు దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికవరీ ఏజెంట్ల కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఫోన్ చేయడం పైగా తమ నోటికి వచ్చినట్లు మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఆర్.బి.ఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వార్నింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి దాటిన […]
Published Date - 10:42 PM, Sun - 19 June 22