Ranjith Sreenivasan
-
#South
Death Sentence: 15 మంది కార్యకర్తలకు మరణశిక్ష.. కారణమిదే..?
ఆర్ఎస్ఎస్ నేత రంజిత్ శ్రీనివాస్ హత్య కేసులో కేరళలోని స్థానిక కోర్టు 15 మంది పీఎఫ్ఐ, ఎస్డీపీఐ కార్యకర్తలకు మరణశిక్ష (Death Sentence) విధించింది. న్యాయవాది, ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య కేసులో ఈ నిందితులందరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
Published Date - 12:36 PM, Tue - 30 January 24