HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ram-nath-kovind News

Ram Nath Kovind

  • Cm Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu : ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు.. నేడు కేంద్రమంత్రులతో భేటీ..

    CM Chandrababu : దావోస్‌లో జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో అనేక ప్రముఖ సంస్థల సీఈవోలు, అధిపతులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో బిజీగా గడిపిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూలమైన అవకాశాలు, అభివృద్ధి పరిస్థితుల గురించి వివరణ ఇచ్చారు. ఈ పర్యటన ద్వారా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో మరింత ముందుకు వెళ్లే అవకాశం సృష్టించిందని చెప్పవచ్చు.

    Date : 24-01-2025 - 11:34 IST
  • One Nation One Election

    #Special

    One Nation- One Election: ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ అనేది మోదీ ప్ర‌భుత్వానికి సాధ్యం కాదా..?

    మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదించాలంటే అనేక ముఖ్యమైన దశలను దాటవలసి ఉంటుంది. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొంది, రాజ్యాంగాన్ని సవరించి, ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాల పూర్తి మద్దతు లభించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.

    Date : 19-09-2024 - 7:11 IST
  • One Nation One Election

    #India

    One Nation One Election: వ‌న్ నేష‌న్‌- వ‌న్ ఎల‌క్ష‌న్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. కోవింద్ క‌మిటీలో నిర్ణ‌యాలివే..!

    ఒక దేశం-ఒకే ఎన్నికలు ప్రతిపాదనకు మోదీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై కోవింద్ కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పారు.

    Date : 18-09-2024 - 3:10 IST
  • Lok Sabha Elections 2024

    #India

    Lok Sabha Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఓటు వేశారు. వీరితో పాటు ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు పలువురు వీవీఐపీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    Date : 25-05-2024 - 1:44 IST
  • One Nation One Election

    #India

    One Nation One Election: ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక

    దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలపై కోవింద్ ప్యానెల్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ ప్యానెల్ సిఫారసు చేసింది.

    Date : 14-03-2024 - 1:31 IST
  • One Nation One Election

    #India

    One Nation-One Election: దేశంలో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయా..? కేంద్రానికి నివేదిక అంద‌జేయ‌నున్న క‌మిటీ..!

    వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ (One Nation-One Election)పై ఏర్పాటైన ఏడుగురు సభ్యుల కమిటీ త్వరలో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.

    Date : 01-03-2024 - 1:27 IST
  • One Nation One Election

    #India

    One Nation One Election : జమిలి ఎన్నికల కమిటీకి 5వేల సూచనలు.. లాస్ట్ డేట్ జనవరి 15

    One Nation One Election : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కేంద్ర సర్కారు ఏర్పాటుచేసిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కమిటీకి ప్రజల నుంచి ఇప్పటివరకు 5వేలకుపైగా సలహాలు, సూచనలు వచ్చాయి.

    Date : 10-01-2024 - 5:18 IST
  • Jamili Elections Committee by Ministry of law and Justice with 8 Members and Ram nath Kovind as Head

    #India

    One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మొదటి సమావేశం

    వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు ఇదే అంశంపై చరిస్తున్నాయి. ఈ విధానాన్ని కొన్ని పార్టీలు మద్దతు తెలిపితే మరికొన్ని పార్టీలకు మింగుడుపడటం లేదు

    Date : 06-09-2023 - 2:11 IST
  • Jamili Elections Committee by Ministry of law and Justice with 8 Members and Ram nath Kovind as Head

    #India

    Jamili Elections : జమిలి ఎన్నికల కమిటీ చైర్మన్‌గా రామ్ నాథ్ కోవింద్.. 8 మంది సభ్యులతో కమిటీ..

    తాజాగా జమిలి ఎన్నికల(Jamili Elections) కమిటీపై న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

    Date : 02-09-2023 - 9:30 IST
  • 23

    #India

    Heritage Park In Delhi: ఢిల్లీలో చార్టీ లాల్ గోయెల్ హెరిటేజ్ పార్క్‌ను ప్రారంభించ‌నున్న రాష్ట్ర‌ప‌తి

    చారిత్రాత్మకమైన ఎర్రకోట కవాతు మైదానం సమీపంలోని కొత్త పార్కును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మార్చి 20న ప్రారంభించనున్నారు. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా హెరిటేజ్ నేపథ్యంతో కూడిన పార్కును నిర్మించారు. మార్చి 20న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ పార్కును ప్రారంభించనున్నారు. ఆ తర్వాత దీనిని సాధారణ ప్రజల కోసం తెరవనున్నారు. ఈ పార్కుకు చార్టీ లాల్ గోయెల్ హెరిటేజ్ పార్క్ అని పేరు పెట్టారు. ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ మొదటి స్పీకర్, మునిసిపల్ […]

    Date : 16-03-2022 - 9:20 IST

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd