Rajiv Gandhi Assassination
-
#India
Rajiv Gandhi Assassination: రాజీవ్ హత్య దోషులకు `సుప్రీం` ఊరట
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇతర కేసుల్లో అవసరంలేని ఖైదీలందరినీ విడుదల చేయాలని సూచించింది. రాజీవ్ గాంధీతో పాటు మరో 21 మందిని చంపిన బాంబు దాడి కేసులో ప్రధాన నిందితులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 11-11-2022 - 2:36 IST