Rajendra Arlekar
-
#Speed News
Governors: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు!
కేరళ గవర్నర్గా రాజేంద్ర ఆర్లేకర్, మిజోరం గవర్నర్గా విజయ్కుమార్ సింగ్, ఒడిశా గవర్నర్గా కంభంపాటి హరిబాబు, బిహార్ గవర్నర్గా ఆరిఫ్ అహ్మద్, మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది.
Date : 25-12-2024 - 10:19 IST