Rajdhani Express Derails
-
#India
ఏనుగుల గుంపును ఢీ కొన్న రైలు , ఏనుగులు మృతి
అస్సాంలోని హోజాయ్ జిల్లాలో సైరంగ్ నుంచి ఢిల్లీ బయల్దేరిన రాజధాని ఎక్స్ప్రెస్ ఏనుగుల గుంపును ఢీకొంది. ఈ ఘటనలో 8 ఏనుగులు మృతిచెందినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు వెల్లడించారు
Date : 20-12-2025 - 12:15 IST