Rajanna Siricilla
-
#Devotional
Vemulawada : రాజన్న గోశాలలో ఎనిమిది కోడెలు మృతి..భక్తులు ఆగ్రహం
Vemulawada : ఆలయానికి భక్తులు కోడె మొక్కులు చెల్లించేందుకు భారీగా వచ్చి కోడెలను సమర్పిస్తుంటారు. ఇవి ఆలయానికి మంచి ఆదాయాన్ని తీసుకువస్తున్నా, నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల కోడెల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది
Date : 31-05-2025 - 1:38 IST -
#Telangana
Gold Saree : చేనేత కార్మికుడి అద్భుతం – 200 గ్రాముల బంగారంతో చీర
Gold saree : సిరిసిల్ల (Siricilla )కు చెందిన విజయ్ కుమార్ (Vijay Kumar) ఓ వ్యాపారవేత్త కూతురి వివాహం కోసం 200 గ్రాముల బంగారంతో చీరను సిద్ధం చేసి వార్తల్లో నిలిచారు
Date : 28-09-2024 - 7:34 IST -
#Telangana
Bandi Sanjay: సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలి, రేవంత్ కు బండి రిక్వెస్ట్
Bandi Sanjay: ఉపాధి కరువై.. ఆరోగ్య సమస్యలు తీవ్రమై రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ (టెక్స్టైల్పార్క్)లో పనిచేసే వలస చేనేత కార్మికుడు సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని.. ఈ రంగంపై ఆధారపడ్డ 20 వేల […]
Date : 18-01-2024 - 10:51 IST -
#Telangana
KTR: తెలంగాణపై కేసీఆర్ చూపిన ప్రేమ రాహుల్ గాంధీ, మోడీ చూపగలరా?
తెలంగాణపై కేసీఆర్ చూపిన ప్రేమను రాహుల్ గాంధీ లేదా నరేంద్ర మోదీ చూపగలరా?: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Date : 27-10-2023 - 5:15 IST -
#Speed News
BJP Party: బీజేపీ తీరును నిరసిసస్తూ ఆవునూరి రమాకాంత్ రాజీనామా
బిజెపి సభ్యత్వానికి రాష్ట్ర కార్యవర్గ సభ్య పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆవునూరి రమాకాంత్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 24-10-2023 - 3:55 IST -
#Telangana
CM KCR: కేటీఆర్ ఎమ్మెల్యే కావడం సిరిసిల్ల ప్రజల అదృష్టం: సీఎం కేసీఆర్
కేటీఆర్ ఎమ్మెల్యే కావడం సిరిసిల్ల ప్రజల అదృష్టమని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
Date : 17-10-2023 - 6:16 IST -
#Speed News
KTR: సిరిసిల్లలో కేసీఆర్ బహిరంగ సభ, ఏర్పాట్లపై కేటీఆర్ సమీక్ష
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ నేతలను ఆదేశించారు.
Date : 12-10-2023 - 5:29 IST -
#Telangana
Telangana: వీధికుక్కల దాడిలో గొర్రెలు మృతి.. భారీగా నష్టం
తెలంగాణ (Telangana)లో వీధికుక్కలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాలోని కడ్డంపెద్దూరు మండలం అంబారిపేట్ గ్రామంలో ఆదివారం వీధి కుక్కల గుంపు దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందాయి.
Date : 02-04-2023 - 1:04 IST