Railway Minister Ashwini Vaishnav
-
#India
Bullet Train : దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ..కొత్త అప్డేట్ వెల్లడించిన రైల్వేమంత్రి
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారత రైల్వే వ్యవస్థలో మరో విప్లవాత్మక మలుపు తిరుగనుంది. మొత్తం 508.17 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబడుతున్న ఈ కారిడార్ గుజరాత్లోని అహ్మదాబాద్నుండి మహారాష్ట్ర రాజధాని ముంబయి వరకు ప్రయాణాన్ని వేగవంతం చేయనుంది.
Date : 20-05-2025 - 4:47 IST -
#India
Ticket Cancellation : కొత్త క్యాన్సిలేషన్ విధానాన్ని తీసుకొచ్చిన ఇండియన్ రైల్వే
Ticket Cancellation : రైల్వే టికెట్ కౌంటర్ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లను ఇకపై IRCTC వెబ్సైట్ లేదా 139 హెల్ప్లైన్ నంబర్ ద్వారా క్యాన్సిల్ (Cancellation )చేసుకునే అవకాశం
Date : 29-03-2025 - 1:57 IST -
#India
Central Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
గతంలో పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలతో పాటు కొత్త యేడాదిలో అడ్వాన్స్ గా కొంత బకాయిలు చెల్లించబోతున్నట్టు సమాచారం.
Date : 01-01-2025 - 5:37 IST -
#India
Railway Amendment Bill : రైల్వే సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ సవరణ ద్వారా రైల్వేలను ప్రయివేటీకరణ జరుగుతుందని ప్రతిపక్షాలు తప్పుడు కథనాలు తెరపైకి తెచ్చాయని అన్నారు.
Date : 11-12-2024 - 5:29 IST -
#Andhra Pradesh
Amaravati : అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం
Amaravati : రూ.₹2,245 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్, కోల్కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో రాజధాని అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Date : 24-10-2024 - 5:22 IST -
#Speed News
Union Minister Bandi Sanjay: రైల్వే మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ.. ఏం అడిగారంటే.?
కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లేన్ కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుందని, ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు.
Date : 10-09-2024 - 2:22 IST -
#Andhra Pradesh
Simhachalam : సింహాచలం స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
దాదాపు రూ.20 కోట్లతో రైల్వే శాఖ సింహాచలం స్టేషన్ అభివృద్ధి పనులను చేయనుంది
Date : 09-12-2023 - 12:14 IST