HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rs 20 Cr Sanctioned To Develop Simhachalam Station

Simhachalam : సింహాచలం స్టేషన్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

దాదాపు రూ.20 కోట్లతో రైల్వే శాఖ సింహాచలం స్టేషన్‌ అభివృద్ధి పనులను చేయనుంది

  • By Sudheer Published Date - 12:14 PM, Sat - 9 December 23
  • daily-hunt
Simhachalam Railway Station
Simhachalam Railway Station

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా సింహాచలం స్టేషన్‌ (Simhachalam Railway Station) అభివృద్ధి పనులకు శనివారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav) శంకుస్థాపన చేసారు. దాదాపు రూ.20 కోట్ల (RS 20 cr)తో రైల్వే శాఖ సింహాచలం స్టేషన్‌ అభివృద్ధి పనులను చేయనుంది. ఈ సందర్బంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా కంటకాపల్లి రైల్వే ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందని, ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్ళు పట్టాలెక్కనున్నాయి. వారానికి ఒక వందే భారత్ రైలు నిర్మాణం జరుగుతోంది. రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దు. ఏపీలో రైల్వేల అభివృద్ధి కోసం 8వేల 406కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. భూ కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దేశంలో 5జీ మొబైల్‌ సర్వీసుల విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. దీపావళి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. నాలుగువేల నూతన సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో ఎక్కువ ఉత్తరాంధ్రలోనే నిర్మాణం జరుగుతున్నాయి’ అని అశ్వినీ వైష్ణవ్‌ చెప్పుకొచ్చారు.

Read Also : Auto Drivers : తెలంగాణ కాంగ్రెస్ కు మొదటి షాక్ తగలబోతుందా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Railway Minister Ashwini Vaishnav
  • simhachalam railway station

Related News

Ycp Ap Bihar

YCP : ఏపీని బీహార్ తో పోల్చిన వైసీపీ

YCP : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే రాష్ట్ర పరిస్థితి బీహార్ తరహాలో మారిపోయిందని వైసీపీ (YCP) మండిపడింది. ప్రజల ధనం, గౌరవం, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తూ, చట్టవ్యవస్థ కూలిపోతోందని విమర్శించింది

  • Dasara Celebrations

    Dasara Celebrations : అంబరాన్నంటిన దసరా సంబరాలు

Latest News

  • Curry Leaves: 30 రోజుల్లో మీ జుట్టు పెర‌గాలంటే.. కరివేపాకును ఉపయోగించండిలా!

  • Diwali: పిల్లలకు దీపావళి అంటే అర్థం చెప్పడం ఎలా?

  • IND vs AUS: ఆస్ట్రేలియా సిరీస్.. కోహ్లీ, రోహిత్‌తో సహా టీమిండియా ఆ రోజునే బయలుదేరనుంది!

  • Nobel Prize In Chemistry: రసాయన శాస్త్రంలో నోబెల్ బ‌హుమ‌తి పొందిన వారు వీరే!

  • Passenger Vehicle: ద‌స‌రా సీజ‌న్‌లో భారీగా అమ్మ‌కాలు.. సెప్టెంబర్‌లో ఆటో రంగం 6% వృద్ధి!

Trending News

    • UPI Update: యూపీఐలో ఈ మార్పులు గ‌మ‌నించారా?

    • Carney- Trump: కెనడా, అమెరికా మధ్య కీలక భేటీ.. ట్రంప్ నోట విలీనం మాట‌!

    • Gold: బంగారం ఎందుకు తుప్పు ప‌ట్ట‌దు.. కార‌ణమిదేనా?

    • Top ODI Captains: వన్డే క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌లు వీరే.. టీమిండియా నుంచి ఇద్ద‌రే!

    • Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్‌కు 4 గంట‌లపాటు చుక్క‌లు చూపించిన పోలీసులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd