Raigad Police
-
#Speed News
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం( Accident) జరిగింది. రాయగడ జిల్లా రెపోలీ ప్రాంతంలో ముంబై-గోవా రహదారిపై లారీ, వ్యాన్ ఢీకొన్న ఘటనలో 9 మంది మరణించారు. చిన్నారి గాయపడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
Published Date - 09:36 AM, Thu - 19 January 23