Rahul Gandhi
-
#India
Sonia and Rahul: ఢిల్లీకి భారత్ జోడో యాత్ర.. సోనియా, రాహుల్ భావోద్వేగం!
భారత్ జోడో యాత్ర ఢిల్లీ (Delhi) కి చేరుకుంది. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ ఎమోషన్ అయ్యారు.
Date : 24-12-2022 - 5:07 IST -
#India
Viral Video: భాయ్ కో క్యా హువా..? కార్యకర్తపై రాహుల్ కన్నెర, వీడియో వైరల్!
ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉండే రాహుల్ గాంధీ (Rahul Gandhi) కార్యకర్తపై రెచ్చిపోయి కోపం ప్రదర్శించారు.
Date : 21-12-2022 - 4:58 IST -
#India
Bharat Jodo Yatra: కోవిడ్ రూల్స్ లేకపోతే జోడో యాత్ర ఆపేయండి..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు కరోనా ముప్పు పొంచి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. యాత్ర (Bharat Jodo Yatra)లో పాల్గొనేవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారే రాహుల్ పాదయాత్రలో పాల్గొనాలని
Date : 21-12-2022 - 11:54 IST -
#India
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ (Rahul Gandhi) ఎన్నిక కావడాన్ని సవాల్ చేస్తూ సరితానాయర్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. 2019 ఎన్నికల్లో వయనాడ్ లోక్సభకు సరిత పోటీచేయగా.. ఆమెపై చీటింగ్ కేసులుండటంతో హైకోర్టు అనర్హత వేటు వేసింది.
Date : 18-12-2022 - 6:50 IST -
#Speed News
Bharat Jodo Yatra : 100 రోజులకు చేరుకున్న భారత్ జోడో యాత్ర..!
రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం వంద రోజుల మైలురాయి చేరుకుంది.
Date : 16-12-2022 - 12:46 IST -
#India
Jodo Yatra :`భారత్ జోడో` యాత్రలో మేధావులు, సెలబ్రిటీల వెల్లువ
కాంగ్రెస్ యువనేత రాహుల్ `భారత్ జోడో యాత్ర`(Jodo Yatra)కు సెలబ్రిటీలు, మేధావుల సంఘీభావం పెరుగుతోంది.
Date : 15-12-2022 - 2:53 IST -
#India
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర శిబిరానికి నిప్పు పెట్టే ప్రయత్నం.. నలుగురు అరెస్టు
రాజస్థాన్లో రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో సవాయ్ మాధోపూర్ జిల్లాలో పెద్ద ఉదంతం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఇక్కడ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న వ్యక్తుల గుడారాలకు కొందరు సంఘ వ్యతిరేకులు నిప్పుపెట్టే కుట్ర తెరపైకి వచ్చింది.
Date : 14-12-2022 - 6:40 IST -
#Telangana
MLC Kavitha: కాంగ్రెస్ పై కల్వకుంట్ల కవిత ఫైర్!
తెలంగాణ ద్రోహులకు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
Date : 29-11-2022 - 8:30 IST -
#India
Rahul Gandhi : ఇద్దరూ ఇద్దరే: రాజస్తాన్ ఎపిసోడ్ పై రాహుల్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని రాహుల్ గాంధీ అన్నారు.
Date : 28-11-2022 - 4:19 IST -
#Speed News
Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రలో గాయపడ్డ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్రలో కిందపడి కాంగ్రెస్ ప్రధాన..
Date : 28-11-2022 - 9:08 IST -
#India
Bharat Jodo Yathra : `భారత్ జోడో యాత్ర`కు రాహులతో ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రాహుల్ గాంధీ `భారత్ జోడో` యాత్రకు ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు.
Date : 22-11-2022 - 5:18 IST -
#India
Bharat jodo yatra : తమ్ముడికి మద్దతుగా అక్క…తొలిసారిగా భారత్ జోడో యాత్రలో ప్రియాంకగాంధీ..!!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభం కానుంది. ఈ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారం నుంచి ఈ యాత్రలో తన సోదరుడికి మద్దతుగా పాల్గొనున్నారు. ఈ యాత్రలో తొలిసారిగా ప్రియాంకగాంధీ చేరనున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం…ప్రియాంక గాంధీ తన సోదరుడితో కలిసి నవంబర్ 23 నుంచి 25 వరకు యాత్రలో పాల్గొనున్నారు. ప్రజల్లోకి వెళ్తూ వారి సమస్యల గురించి ఆరా తీయనున్నారు. హిమాచల్ […]
Date : 20-11-2022 - 10:24 IST -
#India
Assam CM : నీ ముఖంలో గాంధీ-పటేల్ కనించాలి, సద్దాం హుస్సేన్ కాదు.రాహుల్ గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు..!!
అస్సా సీఎం హిమంత బిస్వాశర్మ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి మాట్లాడిన హిమంత బిస్వా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ్ యాత్ర నేపథ్యంలో ఆయన్ను టార్గెట్ చేశారు హిమంత బిస్వాశర్మ. రాహుల్ జీ మీ ముఖంలో ప్రజలు మహాత్మాగాంధీ,సర్దార్ వల్లాభాయ్ పటేల్ ను చూడాలి. కానీ సద్దాం హుస్సేన్ ను చూడకూడదంటూ […]
Date : 20-11-2022 - 9:39 IST -
#Speed News
Rahul Gandhi: కలకలం.. రాహుల్ గాంధీని చంపేస్తామని లేఖ..!
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని చంపేస్తామని ప్రత్యక్షమైన ఓ లేఖ కలకలం రేపింది.
Date : 18-11-2022 - 3:53 IST -
#India
Bharat Jodo Yatra: రాహుల్ సభలో బిగ్ మిస్టెక్…జనగణమన బదులుగా…ఆ దేశ జాతీయ గీతం ఆలాపన..!!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ యాత్ర సందర్భంగా వాషిమ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రసంగించారు రాహుల్ గాంధీ. తర్వాత జాతీయ గీతం వస్తుందని రాహుల్ ప్రకటించాడు. అంతా లేచి నిలబడి ఉన్నారు. అయితే పొరపాటున మైక్ లో భారతదేశ జాతీయ గీతం జనగణమన కాకుండా నేపాల్ జాతీయ గీతం రావడం మొదలైంది. దీంతో వేదికపై ఉన్న […]
Date : 18-11-2022 - 5:50 IST