Rahul Gandhi
-
#India
Santokh Singh Death: కాంగ్రెస్ ఎంపీ గుండెపోటుతో కన్నుమూత
కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి (Santokh Singh) శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు గుండెపోటు వచ్చిన సమయంలో రాహుల్ గాంధీతో కలిసి 'భారత్ జోడో యాత్ర'లో నడుస్తున్నారు. ఆ సమయంలో ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. రాహుల్ గాంధీ పక్కనే సంతోఖ్ సింగ్ నడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
Date : 14-01-2023 - 3:41 IST -
#India
Bharat Jodo Yatra: 38 ఏళ్ల క్రితమే కశ్మీర్ టు కన్యాకుమారి.. ‘భారత్ జోడో’ వివరాలివే!
38 సంవత్సరాల క్రితం కూడా (Bharat Jodo Yatra) నిర్వహించబడిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
Date : 13-01-2023 - 1:47 IST -
#India
Rahul Gandhi: 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థి: కమల్ నాథ్
2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని (Rahul Gandhi) కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (Kamal Nath) అన్నారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహించినందుకు గాంధీని నాథ్ ప్రశంసించారు.
Date : 31-12-2022 - 1:50 IST -
#India
Rahul Gandhi: పెళ్లిపై స్పందించిన రాహుల్ గాంధీ.. అలాంటి అమ్మాయి అయితే ఓకే..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వివాహం విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కాబోయే భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి వెల్లడించారు.
Date : 29-12-2022 - 8:15 IST -
#India
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ రాముడిలా కనిపిస్తున్నాడు..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని రాముడి (Lord Ram)తో పోల్చారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ (Salman Khurshid). జోడో యాత్రను రామాయణంతో, కాంగ్రెస్ను భరతుడితో పోల్చారు. “రాముడు వెళ్లేందుకు వీలుకాని చోట్లకు పాదుకలను భరతుడు తీసుకువెళ్తాడు. అలానే మేం పాదుకలను ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్లాం. రామ్జీ(రాహుల్గాంధీ) కూడా వస్తారు” అని ఖుర్షీద్ అన్నారు.
Date : 27-12-2022 - 6:55 IST -
#India
BJP : రాహుల్ గాంధీ వాజ్ పేయి సమాధి సందర్శన పై బీజేపీ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘సదైవ్ అటల్’ సందర్శన విమర్శలకు దారితీసింది.
Date : 26-12-2022 - 2:21 IST -
#Speed News
Rahul Gandhi : ఇది అంబానీ, అదానీ ప్రభుత్వం: రాహుల్ గాంధీ
ఎర్రకోట వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వం (Central Government) పై నిప్పులు చెరిగారు.
Date : 25-12-2022 - 12:00 IST -
#Speed News
Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రలో రాహుల్తో పాటు కమలహాసన్.
కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ నేడు ఢిల్లీలో (Delhi) ప్రవేశించింది.
Date : 25-12-2022 - 10:00 IST -
#India
Sonia and Rahul: ఢిల్లీకి భారత్ జోడో యాత్ర.. సోనియా, రాహుల్ భావోద్వేగం!
భారత్ జోడో యాత్ర ఢిల్లీ (Delhi) కి చేరుకుంది. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ ఎమోషన్ అయ్యారు.
Date : 24-12-2022 - 5:07 IST -
#India
Viral Video: భాయ్ కో క్యా హువా..? కార్యకర్తపై రాహుల్ కన్నెర, వీడియో వైరల్!
ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉండే రాహుల్ గాంధీ (Rahul Gandhi) కార్యకర్తపై రెచ్చిపోయి కోపం ప్రదర్శించారు.
Date : 21-12-2022 - 4:58 IST -
#India
Bharat Jodo Yatra: కోవిడ్ రూల్స్ లేకపోతే జోడో యాత్ర ఆపేయండి..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు కరోనా ముప్పు పొంచి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. యాత్ర (Bharat Jodo Yatra)లో పాల్గొనేవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారే రాహుల్ పాదయాత్రలో పాల్గొనాలని
Date : 21-12-2022 - 11:54 IST -
#India
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ (Rahul Gandhi) ఎన్నిక కావడాన్ని సవాల్ చేస్తూ సరితానాయర్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. 2019 ఎన్నికల్లో వయనాడ్ లోక్సభకు సరిత పోటీచేయగా.. ఆమెపై చీటింగ్ కేసులుండటంతో హైకోర్టు అనర్హత వేటు వేసింది.
Date : 18-12-2022 - 6:50 IST -
#Speed News
Bharat Jodo Yatra : 100 రోజులకు చేరుకున్న భారత్ జోడో యాత్ర..!
రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం వంద రోజుల మైలురాయి చేరుకుంది.
Date : 16-12-2022 - 12:46 IST -
#India
Jodo Yatra :`భారత్ జోడో` యాత్రలో మేధావులు, సెలబ్రిటీల వెల్లువ
కాంగ్రెస్ యువనేత రాహుల్ `భారత్ జోడో యాత్ర`(Jodo Yatra)కు సెలబ్రిటీలు, మేధావుల సంఘీభావం పెరుగుతోంది.
Date : 15-12-2022 - 2:53 IST -
#India
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర శిబిరానికి నిప్పు పెట్టే ప్రయత్నం.. నలుగురు అరెస్టు
రాజస్థాన్లో రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో సవాయ్ మాధోపూర్ జిల్లాలో పెద్ద ఉదంతం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఇక్కడ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న వ్యక్తుల గుడారాలకు కొందరు సంఘ వ్యతిరేకులు నిప్పుపెట్టే కుట్ర తెరపైకి వచ్చింది.
Date : 14-12-2022 - 6:40 IST