Rahul Gandhi
-
#South
Rahul Gandhi Buys Mysore Pak: ఆ సీఎం కోసం మైసూర్ పాక్ కొన్న రాహుల్ గాంధీ..!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi Buys Mysore Pak).. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మధ్య కూడా అలాంటిదే జరుగుతోంది.
Date : 13-04-2024 - 2:23 IST -
#Speed News
DK Aruna: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు : డీకే అరుణ
DK Aruna: గురువారం ఉదయం గద్వాల్లోని జరిగిన ముఖ్య నేతల సమావేశంలో నాగర్కర్నూల్ అభ్యర్థి భర్త్ప్రసాద్తో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల హామీలు లేకపోయినా కేంద్రంలో మరో ఐదు హామీలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె నాయకులను కోరారు. కాంగ్రెస్ పార్టీకి అడిగే […]
Date : 11-04-2024 - 9:30 IST -
#India
Rahul : ప్రతి పరిశ్రమలో అదానీయే ఎందుకు కనిపిస్తున్నారు? : రాహుల్ గాంధీ
Rahul Gandhi : ప్రధాని నరేంద్ర మోడీPrime Minister Narendra Modi) పారిశ్రామికవేత్త అదానీ(Adani)కే అన్ని ప్రయోజనాలను కట్టబెడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. తాను ఈ విషయం పార్లమెంట్(Parliament) వేదికగా చెబితే తన సభ్యత్వాన్ని తీసివేశారని, సుప్రీంకోర్టు జోక్యంతో తాను తిరిగి ఎంపీ పదవి చేపట్టానని రాహుల్ అన్నారు. #WATCH | Jodhpur, Rajasthan: Congress leader Rahul Gandhi says, "PM Modi gave all the benefits to one […]
Date : 11-04-2024 - 8:02 IST -
#Telangana
Jagga Reddy: అధికారం కోసం రాహుల్ గాంధీ అడ్డదారులు తొక్కలేదు: జగ్గారెడ్డి
Jagga Reddy: టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ అధికారం కోసం ఎప్పుడు అడ్డదారులు తొక్కలేదు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంభం. బీజేపీ పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ. రాహుల్ గాంధీ అధికారం కోసం ఎప్పుడు జిమ్మిక్కులు చేయలేదు’’ అని జగ్గారెడ్డి అన్నారు. ‘‘రాజ్యాంగం తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. విషయ […]
Date : 09-04-2024 - 7:20 IST -
#Telangana
BRS Party: రాహుల్ గాంధీ పై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్, కారణమిదే
BRS Party: కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పైన కేంద్ర ఎన్నికల సంఘానికి భారత రాష్ట్ర సమితి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ తన తాజా పర్యటనలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన ఫిర్యాదు లేఖలో పేర్కొంది. మొన్న జరిగిన తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ ఎలాంటి సాక్ష్యాదారాలు లేకుండా దురుద్దేశం పూర్వకంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ముఖ్యంగా, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పై చేసిన […]
Date : 08-04-2024 - 10:23 IST -
#Speed News
KTR Fire: అది జనజాతర సభ కాదు.. హామీల పాతర, అబద్ధాల జాతర సభ: KTR
తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జన జాతర సభను ఉద్దేశించి కేటీఆర్ విమర్శలు (KTR Fire) చేశారు. ట్వీట్టర్ వేదిక ఈ విమర్శలు చేశారు. అది జనజాతర సభ కాదు.. హామీల పాతర... అబద్ధాల జాతర సభ అని అన్నారు.
Date : 07-04-2024 - 10:13 IST -
#Telangana
Rahul Gandhi : మేడిన్ తెలంగాణ… మేడిన్ చైనా కంటే మిన్నగా ఉండాలి: రాహుల్ గాంధీ
Rahul Gandhi: రానున్న రోజుల్లో మేడిన్ తెలంగాణ… మేడిన్ చైనా కంటే మిన్నగా ఉండాలని ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. తుక్కుగూడ ‘జన జాతర’ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… మేడిన్ తెలంగాణ సక్సెస్ అయ్యాక… ఆ తర్వాత మేడిన్ ఉత్తర ప్రదేశ్, మేడిన్ రాజస్థాన్… ఇలా అన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. We’re now on WhatsApp. Click to Join. బీజేపీ దేశవ్యాప్తంగా విద్వేష దుకాణం తెరిస్తే… తెలంగాణలో ప్రజలు […]
Date : 06-04-2024 - 9:58 IST -
#Telangana
Telangana Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ ఫై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేల మంది ఫోన్లను ట్యాప్ చేసింది
Date : 06-04-2024 - 9:01 IST -
#India
Rahul Gandhi : లోక్సభ ఎన్నికల్లో సైద్ధాంతిక పోరు జరగబోతోంది
కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్సభ ఎన్నికల్లో సైద్ధాంతిక పోరు జరగబోతోందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని చూస్తున్న శక్తులకు, వాటిని సమర్థించే వారికి మధ్య జరిగిన ఘర్షణగా దీన్ని రూపొందించారు.
Date : 05-04-2024 - 3:20 IST -
#India
Congress : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కాంగ్రెస్ శుక్రవారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) 2024 లోక్సభ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
Date : 05-04-2024 - 12:15 IST -
#India
Annie Raja : రాహుల్ గాంధీపై సీపీఐ అగ్రనేత డి.రాజా భార్య పోటీ
Annie Raja: కేరళ(Kerala)లోని వయనాడ్(Wayanad) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన వాయనాడ్ లో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా(CPI candidate) అన్నే రాజా(Annie Raja) పోటీ చేయనున్నారు. ఆమె కూడా ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ భాగస్వామిగా సీపీఐ పోటీలో నిలిచింది. ఇండియా బ్లాక్లో భాగస్వామ్య పార్టీలు అయిన […]
Date : 03-04-2024 - 4:28 IST -
#India
Lok Sabha Elections 2024: వాయనాడ్ ఎంపీగా రాహుల్ నామినేషన్ దాఖలు
లోక్సభ ఎన్నికలకు గానూ రాహుల్ గాంధీ ఈ రోజు వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు ముందు వాయనాడ్లో రాహుల్ రోడ్ షో నిర్వహించారు. రాహుల్ గాంధీ వెంట సోదరి ప్రియాంక గాంధీ ఉన్నారు.
Date : 03-04-2024 - 2:23 IST -
#India
Hardeep Singh Puri : రాహుల్ గాంధీపై కఠిన చర్యలు..ఈసీకి కేంద్ర మంత్రి విజ్ఞప్తి
Hardeep Singh Puri : మోడీ సర్కార్(Modi Govt)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి(Union Minister Hardeep Singh Puri) తోసిపుచ్చారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాహుల్పై కఠిన చర్యలు చేపట్టాలని హర్దీప్ సింగ్ సోమవారం ఈసీ(EC)కి విజ్ఞప్తి చేశారు. రాహుల్కు కేవలం నోటీసులు జారీ చేస్తే సరిపోదని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగిన విపక్ష ఇండియా కూటమి […]
Date : 01-04-2024 - 5:10 IST -
#India
Rahul Gandhi : ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు
లోక్సభ ఎన్నికల్లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’కు ప్రధాని మోదీ (Narendra Modi) ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) ఆదివారం ఆరోపిస్తూ, బీజేపీ తన ప్రయత్నాల్లో విజయం సాధిస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చి, ప్రజల హక్కులు హరించబడతాయని అన్నారు. రాంలీలా మైదాన్లో జరిగిన ఇండియా బ్లాక్ 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది సాధారణ ఎన్నికలు కాదని, దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలని అన్నారు.
Date : 31-03-2024 - 10:03 IST -
#India
Rahul Gandhi: ప్రభుత్వ సంస్థలను పరోక్షంగా హెచ్చరించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు. ఈ మేరకు అధికార బీజేపీ(bjp)ని, ఆ పార్టీ చెప్పినట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సంస్థలను పరోక్షంగా ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి రూ.1800 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు అందడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘ప్రభుత్వం మారినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా […]
Date : 29-03-2024 - 6:51 IST