Rahul Gandhi
-
#Telangana
TPCC President: కేబినెట్ విస్తరణ నా పరిధిలో లేదు: టీపీసీసీ అధ్యక్షులు
తెలంగాణ కేబినెట్ విస్తరణ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే కొన్ని నివేదికల ప్రకారం.. ఈ సంక్రాంతి తర్వాత కేబినెట్లోకి కొత్త మంత్రులు వస్తారని తెలుస్తోంది.
Date : 11-01-2025 - 8:28 IST -
#Telangana
TPCC President: తెలంగాణలో పదవుల జాతర.. గుడ్ న్యూస్ చెప్పిన పీసీసీ అధ్యక్షుడు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.
Date : 11-01-2025 - 3:54 IST -
#India
Manmohan Singh : మన్మోహన్ సింగ్ కాంగ్రెస్కు బలమైన వికెట్గా ఎలా మారారు..!
Manmohan Singh : క్లిష్టమైన సందర్భాల్లో కూడా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలు ఇటు పార్టీ నేతలనే కాకుండా.. దేశ ప్రజలను కూడా ఆశ్చర్యపరిచాయి.. అయితే.. కాంగ్రెస్లో మన్మోహన్ సింగ్ కీలకంగా మారడానికి ఆయన ఆలోచన విధానమే కారణం. మన్మోహన్ సింగ్కు ప్రధాని పదవికి దక్కడంపై సొంత పార్టీలోనే కొందరు ఓర్చుకోలేకపోయారనేది అక్కడక్కడ వినిపించే విషయం.
Date : 27-12-2024 - 2:43 IST -
#Speed News
PM Modi Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించిన ప్రధాని మోదీ
దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రెండు సార్లు ప్రధానిగా పనిచేశారు. అతను 2004 నుండి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. నిన్న డిసెంబర్ 26వ తేదీ సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్లోని అత్యవసర విభాగంలో చేర్చారు.
Date : 27-12-2024 - 11:00 IST -
#Speed News
Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం.. ఈ రాష్ట్రంలో సెలవు!
భారతదేశం తన అత్యంత విశిష్ట నాయకులలో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ జీని కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Date : 26-12-2024 - 11:47 IST -
#India
CWC Meeting : సోనియాగాంధీకి అస్వస్థత.. సీడబ్ల్యూసీ భేటీకి దూరం
సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడితే ప్రియాంక గాంధీ సమావేశానికి హాజరవుతారని, లేదంటే ఆమె కూడా తల్లి దగ్గరే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 26-12-2024 - 4:29 IST -
#Speed News
Rahul Gandhi: మంత్రి పొన్నం లేఖకు రాహుల్ గాంధీ ప్రతిస్పందన.. ఏమన్నారంటే?
ఇందిరమ్మ రాజ్యంలో మీ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖకు ప్రతిస్పందన రాహుల్ గాంధీ మరో లేఖ పంపారు.
Date : 25-12-2024 - 11:41 IST -
#Andhra Pradesh
Daggubati Purandeswari : అంబేద్కర్కు భారతరత్న ఘనత బీజేపీదే
Daggubati Purandeswari : రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పుడూ అగౌరవపరచలేదని, కాంగ్రెస్ రాజ్యాంగం మారుస్తుందని బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని పురందేశ్వరి మండిపడ్డారు. ఇవాళ పురందరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ "డా. అంబేద్కర్ను భారతరత్న పురస్కారం ఇచ్చిన ఘనత బీజేపీదే. వాజ్పేయీ హయాంలో ఆయనకు ఈ గౌరవం దక్కింది. కానీ, అంబేద్కర్ను తమ నాయకుడిగా పేర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆయనకు భారతరత్న ఇవ్వలేకపోయింది?" అని ప్రశ్నించారు.
Date : 24-12-2024 - 11:52 IST -
#India
Parbhani violence : సూర్య వంశీ మరణించడానికి పోలీసులే కారణం: రాహుల్ గాంధీ..!
అతని చావుకి కారణమైన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Date : 23-12-2024 - 6:55 IST -
#India
INDIA bloc : ‘ఇండియా’ పగ్గాలను కాంగ్రెస్ వదులుకుంటే బెటర్ : మణిశంకర్ అయ్యర్
కూటమి సారథి కంటే రాహుల్ గాంధీకే ఎక్కువ గౌరవం లభిస్తుంది’’ అని మణిశంకర్ అయ్యర్(INDIA bloc) చెప్పారు.
Date : 23-12-2024 - 3:06 IST -
#Speed News
FIR Against Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు!
పార్లమెంట్ కాంప్లెక్స్లో జరిగిన గొడవ కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ ఫిర్యాదు మేరకు లోక్సభలో ప్రతిపక్ష నేతపై కేసు నమోదైంది.
Date : 20-12-2024 - 12:12 IST -
#India
Who is Phangnon Konyak : రాహుల్గాంధీ వల్ల అసౌకర్యానికి గురయ్యానన్న ఫాంగ్నాన్ కొన్యాక్.. ఎవరు ?
విపక్షాల నిరసనల గురించి కొన్యాక్(Who is Phangnon Konyak) మాట్లాడుతూ.. ‘‘ఆ నిరసనల సందర్భంగా ఎదురైన చేదు అనుభవం వల్ల నేను రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ను ఆశ్రయించాను.
Date : 19-12-2024 - 6:30 IST -
#India
Parliament: రాహుల్ గాంధీ పై ఎఫ్ఐఆర్ నమోదు?
పార్లమెంట్లో దాడి జరిగినట్లుగా ఆరోపిస్తూ, బీజేపీ ఎంపీలు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.
Date : 19-12-2024 - 2:51 IST -
#Speed News
One Nation One Election: జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని (JPC) నియమకాం?
జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మొత్తం 31 మంది ఎంపీలను చేర్చారు, అందులో 21 మంది లోక్సభ సభ్యులు మరియు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు.
Date : 18-12-2024 - 2:36 IST -
#India
Ambedkar : అబద్దాలతో ఆ పార్టీ అంబేద్కర్ను అవమానిస్తుంది : ప్రధాని మోడీ
అంబేద్కర్ వల్లే తాము ఇక్కడ ఉన్నట్లు మోడీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేశామన్నారు.
Date : 18-12-2024 - 2:31 IST