Rabi Season
-
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీకి భారీగా యూరియా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీ
రాష్ట్రానికి అత్యవసరంగా యూరియా సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాకినాడ పోర్టుకు చేరుకున్న నౌక నుంచి రాష్ట్రానికి అత్యవసరంగా యూరియాను కేటాయించాలని కోరిన చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నడ్డా వెంటనే స్పందించారు.
Date : 09-09-2025 - 10:39 IST -
#Andhra Pradesh
Mango Farmers : ఏపీలో రైతు బీమాపై కీలక నిర్ణయం.. మామిడి పంటకు బీమా పొడిగింపు
Mango Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యానవన పంటల బీమా పథకం అమలు కోసం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 , 2025-26 రబీ సీజన్లలో మామిడి పంటలకు బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
Date : 22-12-2024 - 1:04 IST -
#Telangana
Nagarjuna Sagar: డెడ్ స్టోరేజీకి నాగార్జున సాగర్ జలాశయం, రైతుల్లో ఆందోళన!
నాగార్జున సాగర్ జలాశయం డెట్ స్టోరేజీకి చేరుకుంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Date : 15-12-2023 - 2:12 IST -
#Speed News
Fertiliser Subsidy: P&K ఎరువులపై 22,303 కోట్ల సబ్సిడీకి కేంద్రం ఆమోదం
రైతులకు రాయితీ మరియు సరసమైన ధరలకు ఎరువులు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . ఈ మేరకు మోడీ ప్రభుత్వం సమావేశం నిర్వహించింది.
Date : 25-10-2023 - 4:06 IST -
#Speed News
Telangana Farmers: నాడు వరి వద్దన్నారు… నేడు కొంటామంటున్నారు.. తెలంగాణ సర్కార్ పై రైతుల గరంగరం
కేసీఆర్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్లో ఎవరు వరి నాట్లు వేయకూడదని.. వేసిన వడ్లు కొనమని ప్రభుత్వం ప్రకటించింది.
Date : 17-04-2022 - 10:31 IST