Fertiliser Subsidy: P&K ఎరువులపై 22,303 కోట్ల సబ్సిడీకి కేంద్రం ఆమోదం
రైతులకు రాయితీ మరియు సరసమైన ధరలకు ఎరువులు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . ఈ మేరకు మోడీ ప్రభుత్వం సమావేశం నిర్వహించింది.
- By Praveen Aluthuru Published Date - 04:06 PM, Wed - 25 October 23
Fertiliser Subsidy: రైతులకు రాయితీ మరియు సరసమైన ధరలకు ఎరువులు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . ఈ మేరకు మోడీ ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. రబీ సీజన్లో ఫాస్ఫేటిక్, పొటాసిక్ ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశానికి సంబంధించిన సమాచారం ఇస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో డీఏపీ ధరలు పెరిగాయని, అయితే గతంలో మాదిరిగానే మా ప్రభుత్వం రైతులకు బస్తాకు రూ.1,350 చొప్పున డీఏపీని అందజేస్తుందన్నారు. రైతులకు సరసమైన ధరలకు పి అండ్ కె ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు సరసమైన ధరలకు ఈ ఎరువులు సజావుగా అందుబాటులో ఉండేలా చూడడానికి 2023-24 రబీకి ఆమోదించబడిన రేట్ల ఆధారంగా P&K ఎరువులపై సబ్సిడీ అందించబడుతుంది.
#WATCH | Union Minister Anurag Thakur says, "Subsidy for the Rabi season from 1st October 2023 till 31st March 2024 will be like this. For the nitrogen, it will be Rs 47.2 per Kg, phosphorus will be Rs 20.82 per Kg, potash subsidy will be Rs 2.38 per Kg. And the Sulphur subsidy… pic.twitter.com/wRko0XNMKF
— ANI (@ANI) October 25, 2023
Also Read: SBI Clerk – 5000 Jobs : ఎస్బీఐలో మరో 5000 జాబ్స్.. త్వరలో నోటిఫికేషన్
Related News
Telangana: నేత కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. నేతన్నలకు 50 కోట్లు విడుదల
నేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు.రంజాన-సిరిసిల్ల జిల్లాలోని పవర్ లూమ్ నేత కార్మికుల పెండింగ్ బిల్లుల కోసం రూ.50 కోట్లు విడుదల చేశారు.