QUAD Alliance
-
#India
Shashi Tharoor : సుంకాల యుద్ధం ఆపండి.. ట్రంప్కు శశిథరూర్ హెచ్చరిక
ఇప్పుడు అదే పరిస్థితి భారత్ విషయంలో తలెత్తకుండా చూసుకోవాలి. భారత్ను దూరం చేయడం అమెరికాకు భవిష్యత్తులో చేటు చేస్తుంది అని థరూర్ హెచ్చరించారు. అమెరికా ఇటీవల భారత్ దిగుమతులపై సుమారు 50 శాతం వరకు భారీ సుంకాలు విధించింది.
Date : 04-09-2025 - 4:26 IST