Qamar Mohsin Sheikh
-
#India
Rakhi : 30 ఏళ్లుగా ప్రధాని మోడీకి రాఖీ కడుతున్న పాకిస్థాన్ ముస్లిం మహిళ !!
Rakhi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi)కి ప్రతి సంవత్సరం చాలా మంది మహిళలు రాఖీలు కడుతూ ఉంటారు. కానీ ఒక ముస్లిం మహిళ మాత్రం గత 30 సంవత్సరాలుగా ఆయనకు రాఖీ కడుతూ తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు
Published Date - 02:30 PM, Fri - 8 August 25