Punjab Farmers
-
#India
Farmers: సూది నుంచి సుత్తి దాకా.. అన్నీ తెచ్చుకుంటున్నాం.. పంజాబ్ రైతులు
punjab-farmers: కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలంటూ రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునివ్వడంతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీకి రైతులు చేరుకోకుండా బార్డర్లలోనే ఆపేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. సరిహద్దులు మూసేయడంతో పాటు రోడ్లపై బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు, కంటైనర్లతో గోడలు కట్టింది. రోడ్డుకు అడ్డంగా ఇనుప మేకులు బిగించింది. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది. అయితే, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అడ్డంకులేవీ […]
Date : 13-02-2024 - 1:35 IST -
#Telangana
Bharatiya Kisan Sangh : సీఎం కేసీఆర్పై భారతీయ కిసాన్ సంఘ్ నేతల ఫైర్.. ఆ రైతులంటే.. ?
రైతుల ఉత్పత్తులను లాభసాటి ధరలకు కొనుగోలు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ప్రధాన కార్యదర్శి మోహినీ...
Date : 14-11-2022 - 6:45 IST