Pune Metro Project
-
#India
PM Modi: పుణె మెట్రో రైలు ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
అర్బన్ మొబిలిటీ కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించే ప్రయత్నంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పూణే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు ప్రధాని మోదీ నేడు పూణెకు రానున్నారు.
Date : 06-03-2022 - 9:56 IST