Pulwama Attack
-
#India
Masood Azhar : మసూద్ అజార్ జాడపై నిఘా – పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో కీలక సమాచారం
Masood Azhar : భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కదలికలపై కీలక సమాచారం బయటపడింది.
Date : 18-07-2025 - 6:59 IST -
#India
Terror Attacks: 2019లో పుల్వామా టెర్రర్ ఎటాక్.. అమెజాన్ ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు?!
నివేదికలో గోరఖ్నాథ్ ఆలయ దాడి కోసం నిందితుడు PayPal ద్వారా ఆన్లైన్ చెల్లింపు సేవలను ఉపయోగించి డబ్బు బదిలీ చేశాడని పేర్కొంది. ఈ దాడి కోసం 6.7 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని ISIS మద్దతుదారులకు విదేశాలకు పంపినట్లు తెలిపింది.
Date : 09-07-2025 - 8:09 IST -
#India
PM Modi: జరిగిన విధ్వంసాన్ని శత్రువుకు ముందే చెప్పాం..బాలాకోట్ దాడిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
Balakot Strikes: పాకిస్థాన్(Pakistan) ఆక్రమిత భూభాగంలోని బాలాకోట్(Balakot)లో భారత వైమానిక దళం జరిపిన దాడులు సంచలనం సృషించిన విషయం తెలిసిందే. గత 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ దాడుల పై ప్రధాని మోడీ(Pm Modi) తాజాగా కీలక విషయాలను వెల్లడించారు. బాలాకోట్పై వైమానిక దాడుల గురించి పాకిస్థాన్కు సమాచారం ఇచ్చిన తర్వాతే మీడియాకు వెల్లడించామన్నారు. We’re now on WhatsApp. Click to Join. కర్ణాటకలోని బగల్కోట్ ఎన్నికల ప్రచారంలో మోడీ ఈ ఘటనను […]
Date : 30-04-2024 - 11:47 IST -
#India
Pulwama Truth :పూల్వామా ప్రకంపనలు, మోడీపై దుమారం
పూల్వామా ఉగ్రదాడిపై(Pulwama Truth) అనుమానాలు వ్యక్తం చేస్తూ
Date : 15-04-2023 - 1:50 IST -
#India
Pulwama Attack: దారుణం.. ఉగ్రదాడిలో సెక్యూరిటీ గార్డు మృతి
కశ్మీర్ లోయలోని పుల్వామా (Pulwama)లో ఉగ్రవాదులు మరోసారి హత్యకు పాల్పడ్డారు. ఆదివారం కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. హుటాహుటిన సంజయ్ శర్మను సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Date : 26-02-2023 - 1:50 IST -
#India
Pulwama Attack: పుల్వామా దాడి జరిగి 4 ఏళ్లు, ఆ రోజు ఏం జరిగిందంటే..!
న్యూఢిల్లీ (New Delhi), ఫిబ్రవరి 14వ తేదీ 2019 జమ్మూ కాశ్మీర్లో జరిగిన విషాద సంఘటన చరిత్రలో నమోదైంది.
Date : 14-02-2023 - 4:15 IST -
#India
Pulwama Attack: పుల్వామా దాడికి నేటికి నాలుగేళ్లు.. పాక్ కు సరైన గుణపాఠం చెప్పిన భారత్
నాలుగేళ్ల క్రితం ఇదే రోజు జమ్మూకాశ్మీర్లోని పుల్వామా (Pulwama)లో సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి దిగారు. ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ దాడికి జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు కారణంగా ప్రకటించుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఫిబ్రవరి14న బ్లాక్డేగా పరిగణిస్తారు.
Date : 14-02-2023 - 11:47 IST -
#India
PM Modi: పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు
2019 ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్లోని పుల్వామా (Pulwama)లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామా దాడిలో ప్రాణాలు విడిచిన వీర జవానులకు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నివాళులు అర్పించారు.
Date : 14-02-2023 - 10:06 IST -
#Speed News
Pulwama Terror Attack: పుల్వామా ఉగ్రదాడి అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు
పుల్వామా అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ప్రేమికుల దినోత్సవం రోజున, భారత్ జవాన్ల పై పాక్ ముష్కరులు ఉగ్రదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ నుంచి భారత సైనికులు వెళుతుండగా, పాక్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత జవాన్లు మృతి చెందారు. ఈ పుల్వామా దాడి ఘటన జరిగి నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో నాటి ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశమంతా […]
Date : 14-02-2022 - 12:42 IST -
#India
Pulwama attack: పాలుపంచుకున్న చివరి టెర్రరిస్టు ఎన్కౌంటర్
పుల్వామా ఉగ్రదాడి భారత దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఆనాటి ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. కాగా, పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్న చివరి టెర్రరిస్టును కూడా భారత బలగాలు కాల్చి చంపాయి. పుల్వామా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గతంలో పలు ఎన్ కౌంటర్లలో సైన్యం తుదముట్టించింది. తాజా ఘటనతో పుల్వామా ముష్కరులు అందరినీ అంతమొందించినట్టయింది. కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో సమీర్ దార్ అనే ఈ […]
Date : 01-01-2022 - 5:22 IST