Pulse Polio
-
#Andhra Pradesh
నేడే పల్స్ పోలియో..తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి
నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇవాళ కచ్చితంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి. 38,267 బూత్ల ద్వారా 54,07,663 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు
Date : 21-12-2025 - 9:30 IST -
#Andhra Pradesh
రేపే పల్స్ పోలియో! అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్
రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్య కుమార్ సూచించారు
Date : 20-12-2025 - 8:00 IST -
#India
Pulse Polio : రేపే పల్స్ పోలియో కార్యక్రమం.. తల్లిదండ్రులారా మర్చిపోకండి
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పోలియో టీకాలు వేయడానికి దేశవ్యాప్తంగా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ మార్చి 3, ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలియో దినోత్సవం సందర్భంగా నిర్వహించబడుతుంది. పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ కోసం సన్నాహాలు పూర్తి స్వింగ్లో ఉన్నాయి మరియు తమిళనాడు, గుర్గావ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్ నుండి అనేక రాష్ట్రాల్లో ఆరోగ్య అధికారులు వేల సంఖ్యలో పోలియో బూత్లను ఏర్పాటు చేశారు మరియు పిల్లలకు పోలియో వ్యాక్సిన్ల నిర్వహణ కోసం […]
Date : 02-03-2024 - 5:22 IST -
#Speed News
Pulse Polio: ఏపీలో వచ్చే నాలుగు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 52,93,832 మంది పిల్లలకు టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇందుకోసం 37,969 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1,51,876 మంది వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు. సోమవారం నుంచి ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేసేందుకు 75,938 బృందాలను ఏర్పాటు […]
Date : 27-02-2022 - 7:16 IST -
#Telangana
Pulse Polio: రేపు రాష్ట్రవ్యాప్తంగా ‘పల్స్ పోలియో’
తెలంగాణ వ్యాప్తంగా రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
Date : 26-02-2022 - 12:16 IST