PSU Banks
-
#Business
PSU Banks : ప్రభుత్వ రంగ బ్యాంకుల పై కేంద్రం షాకింగ్ కుదేలైన అన్ని షేర్లు!
ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు.. బుధవారం సెషన్లో తీవ్రంగా కుదేలయ్యాయి. దాదాపు అన్ని పీఎస్యూ బ్యాంకుల షేర్లు పతనం అయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక్క ప్రకటనతో ఇలా జరగడం గమనార్హం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో.. ఎఫ్డీఐ పరిమితిని 49 శాతానికి పెంచే ప్రతిపాదన లేదని చెప్పగా స్టాక్స్ పతనం అవుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం సెషన్లో ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. సెషన్ ఆరంభంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా […]
Date : 03-12-2025 - 3:31 IST -
#Business
Stock Market : అమెరికా కోర్ట్ తీర్పు, ఇండియా GDP.. షేర్ల మార్కెట్పై ప్రభావం ఎలా ఉంది?
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు వారాంతంలో ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ప్రారంభమైన ట్రేడింగ్లో IT , పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల షేర్లు ప్రధానంగా పెరుగుదలకు తోడ్పడాయి.
Date : 01-09-2025 - 11:00 IST -
#Business
Share Market : ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గితేనే మార్కెట్లో మార్పు
ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, ఆటోమొబైల్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్లోకి ఎగిశాయి.
Date : 20-06-2025 - 11:38 IST -
#Business
Adani Shares Crash : ‘అదానీ’ షేర్లు ఢమాల్.. అప్పులిచ్చిన బ్యాంకుల షేర్లూ డౌన్
అదానీ ఎంటర్ ప్రైజెస్(Adani Shares Crash) షేరు ధర ఏకంగా 21.07 శాతం తగ్గింది.
Date : 21-11-2024 - 1:02 IST -
#Business
PSU Banks : నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల విక్రయం.. మోడీ సర్కారు సన్నాహాలు
వీటిలో వాటాను తగ్గించుకునేందుకు మోడీ సర్కారు(PSU Banks) రెడీ అవుతోంది.
Date : 19-11-2024 - 3:02 IST -
#India
Stock Market : నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Stock Market : భారత స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ప్రారంభమైంది. ఉదయం 9:51 గంటలకు ప్రారంభ ట్రేడ్లో, సెన్సెక్స్ 333.13 పాయింట్లు (0.43 శాతం) జారిపోయి 77,247.18 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 98.70 పాయింట్లు (0.42 శాతం) పడిపోయిన తర్వాత 23,434.00 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ ట్రెండ్ ప్రతికూలంగానే ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో 572 స్టాక్స్ గ్రీన్లో ట్రేడవుతుండగా, 1794 స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Date : 18-11-2024 - 10:49 IST -
#Business
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
Stock Market: సెన్సెక్స్ 694 పాయింట్లు లాభపడి 78,542 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు లాభపడి 24,213 వద్ద స్థిరపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 పాయింట్లు లాభపడింది.
Date : 05-11-2024 - 5:40 IST -
#India
Sensex : రికార్డు స్థాయిలో ట్రేడవుతున్న సెన్సెక్స్, నిఫ్టీలు.. టాప్ గెయినర్లుగా మారుతీ సుజుకీ, విప్రో
Sensex Updates : ప్రారంభ ట్రేడింగ్లో, సెన్సెక్స్ , నిఫ్టీలు వరుసగా 85,372 , 26,056 వద్ద సరికొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. సెన్సెక్స్ ప్యాక్లో మారుతీ సుజుకీ, విప్రో, టాటా మోటార్స్, నెస్లే, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్యూఎల్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
Date : 26-09-2024 - 11:28 IST -
#India
Banks: బ్యాంకులను ప్రైవేటీకరిస్తే సామాన్యులకు ఎంత నష్టమో!
మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పలు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరిస్తూ వస్తున్నారు.
Date : 18-12-2021 - 8:38 IST