Priyanka Gandhi
-
#India
Priyanka Gandhi : లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ కష్టమేనా?.. అమేథీ బరిలోకి రాహులేనా?
Priyanka Gandhi: కాంగ్రెస్(Congress) పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) రానున్న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)బరి నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ(Amethi), రాయ్బరేలీ(rae bareli) లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలీ నుండి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. We’re now on WhatsApp. Click to Join. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని […]
Date : 30-04-2024 - 12:57 IST -
#India
Robert Vadra : నేను పాలిటిక్స్లోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది : రాబర్ట్ వాద్రా
Robert Vadra : ఉత్తరప్రదేశ్లోని అమేథీ లోక్సభ స్థానం ఎవరికి ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 27-04-2024 - 1:35 IST -
#India
Priyanka- Rahul : అమేథీ నుండి రాహుల్..రాయ్ బరేలీ నుండి ప్రియాంక బరిలోకి..?
గాంధీ కుటుంబానికి పెట్టని కోటలా భావించే రాయ్ బరేలీ లోక్ సభ స్థానం ఒకటి కాగా..అమేథీ మరోటి.
Date : 26-04-2024 - 12:41 IST -
#India
Indira Gandhi : దేశం కోసం ఇందిరాగాంధీ నగలిచ్చారా ? ప్రధాని మోడీ ‘మంగళసూత్రాల’ ఆరోపణ నిజమేనా ?
Indira Gandhi : ఈ ఎన్నికల వేళ దేశంలో ప్రస్తుతం ఇద్దరు నేతల ప్రసంగాలపై అంతటా హాట్ డిబేట్ జరుగుతోంది.
Date : 24-04-2024 - 12:18 IST -
#India
Congress : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కాంగ్రెస్ శుక్రవారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) 2024 లోక్సభ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
Date : 05-04-2024 - 12:15 IST -
#India
Lok Sabha Elections 2024: వాయనాడ్ ఎంపీగా రాహుల్ నామినేషన్ దాఖలు
లోక్సభ ఎన్నికలకు గానూ రాహుల్ గాంధీ ఈ రోజు వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు ముందు వాయనాడ్లో రాహుల్ రోడ్ షో నిర్వహించారు. రాహుల్ గాంధీ వెంట సోదరి ప్రియాంక గాంధీ ఉన్నారు.
Date : 03-04-2024 - 2:23 IST -
#Telangana
T.Congress : 4 స్థానాలకు అభ్యర్థులను ఎంపికపై టీ.కాంగ్రెస్ కసరత్తు
తెలంగాణలోని మిగిలిన నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) చేస్తున్న కసరత్తు సోమవారం ఊపందుకుంది.
Date : 01-04-2024 - 7:23 IST -
#India
Priyanka Gandhi : అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లను విడుదల చేయండి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal), జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemanth Soren)లను తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్తో సహా కాంగ్రెస్ (Congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) ఆదివారం రాంలీలా మైదాన్లో జరిగిన ర్యాలీలో భారత కూటమి తరఫున ఐదు డిమాండ్లను ముందుకు తెచ్చారు. "ఎన్నికల ప్రక్రియలో ఒక స్థాయి ప్లేయింగ్ ఫీల్డ్ అవసరం" అని నొక్కిచెప్పాలని ఆమె డిమాండ్లను ప్రకటించారు.
Date : 31-03-2024 - 8:17 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ.. రేపే ముహూర్తం
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ కావడం సంచలనంగా మారింది
Date : 14-03-2024 - 2:55 IST -
#India
Raebareli: ఈసారి రాయబరేలి నుంచి ఎవరు పోటీ ?
Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని రాయ్బరేలీ(Raebareli)లోక్సభ స్థానం 1950ల నుంచి కాంగ్రెస్ పార్టీ (Congress Party)కంచుకోటగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఒక్క 1977, 1996, 1998 మినహా ప్రతిసారి కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధిస్తూ వస్తున్నారు. 1977లో జనతాపార్టీకి చెందిన రాజ్ నారాయణ్, 1996, 1998లో బీజేపీ(bjp)కి చెందిన అశోక్సింగ్ విజయం సాధించారు. ఇక 2004 నుంచి వరుసగా ఐదుసార్లు సోనియాగాంధీ(Sonia Gandhi) అక్కడి నుంచి గెలిచారు. అయితే ఈసారి సోనియాగాంధీ రాజ్యసభకు […]
Date : 06-03-2024 - 2:31 IST -
#Telangana
TS : రేపు రేవంత్ సర్కార్ ప్రారభించబోతున్న పథకాలకు బ్రేక్ పడబోతుందా..?
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress)..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. అధికారం చేపట్టిన రెండో రోజే రెండు కీలక హామీలను నెరవేర్చిన సంగతి తెలిసిందే. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం తో పాటు ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచి ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకున్నారు. కాగా కొద్దీ రోజుల క్రితం ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజలు నుండి ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించింది. We’re now on WhatsApp. […]
Date : 26-02-2024 - 4:10 IST -
#India
Priyanka: బీజేపీ అసమర్థ వైఖరివల్లే దేశంలో నిరుద్యోగం: ప్రియాంకాగాంధీ
Priyanka Gandhi:రాహుల్గాంధీ(Rahul Gandhi)భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra)ఈరోజు ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా(Uttar Pradesh Moradabad district )కు చేరుకోగా.. ఆయనతోపాటు ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార బీజేపీ(bjp)పై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ అసమర్థ వైఖరివల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆమె విమర్శించారు. రాహుల్గాంధీ […]
Date : 24-02-2024 - 3:41 IST -
#India
Bharat Jodo Nyay Yatra: న్యాయ్ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారా..? తాజా అప్డేట్ ఇదే..!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra) ఈ రోజుల్లో ఉత్తరప్రదేశ్లో జరుగుతోంది. ఈ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటుందా లేదా అనే విషయంపై తాజా అప్డేట్ వచ్చింది.
Date : 20-02-2024 - 10:47 IST -
#India
Sonia Gandhi: నామినేషన్ కోసం జైపూర్ చేరుకున్న సోనియా గాంధీ
Nomination: ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాకుండా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ(Sonia Gandhi) పోటీ చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ నుంచి బయల్దేరిన సోనియా కాసేపటి క్రితం రాజస్థాన్ రాజధాని జైపూర్(Jaipur)కు చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. ఈరోజు సోనియా తన నామినేషన్ (Nomination)దాఖలు చేయనున్నారు. నామినేషన్లు సమర్పించడానికి రేపు చివరి తేదీ. 27న ఎన్నికలు […]
Date : 14-02-2024 - 10:18 IST -
#India
Sonia Gandhi: రాజస్థాన్ బరిలో సోనియా గాంధీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమె జైపూర్కు వెళ్లనున్నారని, నామినేషన్ పత్రాల దాఖలుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
Date : 13-02-2024 - 10:24 IST