HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Did Indira Gandhi Donated Gold For Indias Cause Here Is What Congress Says

Indira Gandhi : దేశం కోసం ఇందిరాగాంధీ నగలిచ్చారా ? ప్రధాని మోడీ ‘మంగళసూత్రాల’ ఆరోపణ నిజమేనా ?

Indira Gandhi : ఈ ఎన్నికల వేళ దేశంలో ప్రస్తుతం ఇద్దరు నేతల ప్రసంగాలపై అంతటా హాట్ డిబేట్ జరుగుతోంది. 

  • By Pasha Published Date - 12:18 PM, Wed - 24 April 24
  • daily-hunt
Indira Gandhi
Indira Gandhi

Indira Gandhi : ఈ ఎన్నికల వేళ దేశంలో ప్రస్తుతం ఇద్దరు నేతల ప్రసంగాలపై అంతటా హాట్ డిబేట్ జరుగుతోంది.  వారే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ !! ‘‘కాంగ్రెస్‌ దేశ సంపదను,  ఆడవాళ్ల నగల్ని కొల్లగొట్టి ముస్లింలకు పంచిపెడుతుంది’’ అని ప్రధాని మోడీ కామెంట్ చేశారు. ‘‘ఇందిరా గాంధీ దేశం కోసం తన మంగళసూత్రాన్ని త్యాగం చేశారు’’ అంటూ రాజీవ్‌ గాంధీ హత్యకు గురైన విషయాన్ని ప్రియాంకా గాంధీ గుర్తు చేశారు. ‘‘రాజీవ్ గాంధీ దేశం కోసమే ప్రాణాలు వదిలారు.  అంతేకాదు చైనాతో భారత్‌ యుద్ధంలో  ఉన్నప్పుడు మా నానమ్మ తన బంగారు ఆభరణాలన్నింటనీ దేశం కోసం ఇచ్చేశారు’’ అని ప్రియాంక పేర్కొన్నారు. గాంధీ కుటుంబ త్యాగాల్ని ప్రధాని మోడీ మర్చిపోవద్దని ప్రియాంక హితవు పలికారు. ప్రియాంకాగాంధీ చెబుతున్న విధంగా ఇందిరాగాంధీ(Indira Gandhi) నిజంగానే దేశం కోసం తన సొంత బంగారాన్ని ఇచ్చేశారా ? వివరాలు చూద్దాం..

कांग्रेस ने 55 साल में क्या किसी का सोना या मंगलसूत्र छीना? जब देश युद्ध लड़ रहा था, इंदिरा जी ने अपना मंगलसूत्र व गहने दान किए। लाखों महिलाओं ने इस देश के लिए अपने मंगलसूत्र कुर्बान किए। जब मेरी बहनों को नोटबंदी में अपने मंगलसूत्र गिरवी रखने पड़े, तब प्रधानमंत्री जी कहां थे? जब… pic.twitter.com/E5cfHZoJRR

— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 23, 2024

We’re now on WhatsApp. Click to Join

ప్రియాంక చెప్పింది దీని గురించేనా ?

  • 1962 సంవత్సరంలో భారత్‌, చైనా యుద్ధానికి దిగాయి. చైనా ఆర్మీ భారత సరిహద్దుల్లో దురాక్రమణకు యత్నించింది. లద్దాఖ్‌లోని చుషూల్ ప్రాంతంలోకి చైనా సైన్యం చొచ్చుకొచ్చే యత్నం చేసింది. దీంతో భారత సైన్యం వాళ్లను ఎదుర్కొనేందుకు అప్పట్లో సమాయత్తం అయింది.
  • ఈ పరిస్థితుల నడుమ అప్పటి నెహ్రూ ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసింది. దేశంలోని మహిళలంతా తమ బంగారు ఆభరణాల్ని దేశం కోసం త్యాగం చేయాలని పిలుపును ఇచ్చింది. డబ్బులతో పాటు ఉలన్ దుస్తులను కూడా డొనేట్ చేయాలని కోరింది.
  • ఆ టైంలోనే నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ కూడా తన బంగారు ఆభరణాల్ని విరాళంగా ఇచ్చి ఉంటారని అంటారు.
  • అదే విషయాన్ని  తాజాగా ఇప్పుడు ప్రియాంకా గాంధీ తన ప్రసంగంలో ప్రస్తావించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Also Read : World Leader : అగ్రరాజ్యంగా మేం కాకుంటే ఇంకెవరు ఉంటారు ? : బైడెన్

ప్రధాని చెప్పింది దీని గురించేనా ?

  • చైనాతో మన దేశం యుద్ధంలో ఉన్న కష్టకాలంలో దేశంలో అందరికంటే ముందుగా ఇందిరా గాంధీ చొరవ చూపించి తన ఆభరణాల్ని విరాళంగా ఇచ్చారని అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయని చెబుతున్నారు.
  • ఈనేపథ్యంలో కొంతకాలం వరకు భారత్-చైనా యుద్ధం చేశాయి. అయితే ఆ తర్వాత చైనా తన సైన్యాన్ని వెనక్కి పిలుచుకుంది.
  • అప్పట్లో నెహ్రూ సర్కారు సేకరించిన బంగారు నగల లెక్కలు మాత్రం  అధికారికంగా  వెల్లడికాలేదు. చివరకు రిజర్వు బ్యాంకు రికార్డులలో కూడా ఈ సమాచారం అందుబాటులో లేకపోవడం గమనార్హం.
  • ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ   తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ..   ‘‘కాంగ్రెస్ పార్టీ మంగళసూత్రాలతో సహా దోచుకొని ముస్లింలకు ఇచ్చేస్తుంది’’ అని వ్యాఖ్యానించి ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Also Read :Aston Martin Vantage: వామ్మో.. ఈ కారు ధ‌ర ఎంతో తెలుసా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Donated Gold For Indias Cause
  • Indira Gandhi
  • Priyanka gandhi

Related News

Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

  • Jubilee Hills Bypoll Exit P

    Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

  • Ktr Jubilee Hills Bypoll Ca

    Jubilee Hills Bypoll : కేటీఆర్ ఏంటి ఈ దారుణం..?

  • Chidambaram Comments

    Congress : చిదంబరం మాటలు.. కాంగ్రెస్లో మంటలు!

  • Jubilee Hills

    JubileeHills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేపే నోటిఫికేషన్ విడుదల!

Latest News

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

  • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

  • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd