Priyanka Gandhi Vadra
-
#India
Mallikarjun Kharge : బీజేపీ వస్తే రాజ్యాంగం మారిపోతుంది
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ముస్లిం లీగ్కు ప్రతిరూపమని బీజేపీ చేసిన ఆరోపణను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొట్టిపారేశారు, ‘నరేంద్ర మోదీ అబద్ధాల ఫ్యాక్టరీ ఎప్పుడూ విజయవంతం కాదన్నారు.
Published Date - 09:35 PM, Sat - 27 April 24 -
#India
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆసుపత్రిలో చేరింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరానని, అందువల్ల నేడు భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో పాల్గొనలేనంటూ ట్వీట్ చేసింది. కాగా, ప్రియాంక గాంధీ సోదరుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandh) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ సాయంత్రం […]
Published Date - 04:45 PM, Fri - 16 February 24 -
#Telangana
TCongress: అధికారమే లక్ష్యంగా రాహుల్, ప్రియాంక ప్రచార పర్వం, విజయ భేరి పాదయాత్రతో శ్రీకారం!
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది.
Published Date - 03:25 PM, Mon - 16 October 23 -
#India
Sonia Gandhi-Rajya Sabha : ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు సోనియా ?
Sonia Gandhi-Rajya Sabha : సోనియాగాంధీ కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ కావాలని యోచిస్తున్నారంటూ కథనాలు వస్తున్నాయి.
Published Date - 06:17 PM, Sun - 23 July 23 -
#India
Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియా, ప్రియాంక గాంధీ
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆమె కూతురు ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు...
Published Date - 10:31 AM, Sat - 24 September 22 -
#India
Do Or Die For Congress : కాంగ్రెస్ ఆఖరాట
రాహుల్, ప్రియాంక భవిష్యత్ రాజకీయాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల తేల్చబోతున్నాయి. ఇప్పటికే రాహుల్ కనెక్ట్ పేరుతో ఒక యాప్ ను (ఆర్ జీ) క్రియేట్ చేశారు. నేరుగా రాహుల్ తో మాట్లాడే అవకాశాన్ని ఆ యాప్ ద్వారా కల్పించబోతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ఏఐసీసీ పగ్గాలను రాహుల్ కు అప్పగించడానికి చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి
Published Date - 02:34 PM, Fri - 14 January 22 -
#Speed News
UP elections: ప్రియాంక గాంధీ తీవ్ర ఆరోపణలు
ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన ఇద్దరు పిల్లల మిరయా వాద్రా (18), రైహన్ వాద్రా (20) ఇంస్టాగ్రామ్ అకౌంట్ లను హ్యాక్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉన్నవారికి ఇంకా ఎంపని లేదా అని ప్రశ్నించారు. నేడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగరాజ్ పర్యటన పై స్పందిస్తూ.. అయిదు సంవత్సరాలలో గుర్తుకురాని మహిళలు కేవలం ఇప్పుడు ఎన్నికల ముందే గుర్తుకు వచ్చారా అని […]
Published Date - 05:03 PM, Tue - 21 December 21