President Of India
-
#India
Presidential Candidate: రాష్ట్రపతిగా వెంకయ్య లేదా ఓబీసీ మహిళ?
అధిష్టానం సంకేతాలు లేకుండా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎలాంటి రాజకీయ ప్రయత్నాల చేయరు.
Published Date - 02:34 PM, Mon - 9 May 22 -
#Andhra Pradesh
Venkaiah Naidu : రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య ?
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కాబోతున్నాడని ఉదయం నుంచి కొన్ని సోషల్ మీడియా గ్రూప్ లో న్యూస్ వైరల్ అవుతోంది.
Published Date - 12:55 PM, Tue - 29 March 22 -
#Telangana
President Race : రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి రేస్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ హవా కనిపించినప్పటికీ మోడీకి అసలైన ఛాలెంజ్ ముందుందని బెంగాల్ సీఎం మమత గుర్తు చేస్తోంది.
Published Date - 01:13 PM, Thu - 17 March 22 -
#Special
Presidential Candidate: రాష్ట్రపతి అభ్యర్థిగా గులాంనబీ వైపు బీజేపీ మొగ్గు!
ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ.. రాష్ట్రపతి ఎన్నికపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. రాష్ట్రపతి అభ్యర్థిగా గులాంనబీ ఆజాద్ ను నిలబెట్టాలని ప్రధాని మోదీ అనుకుంటున్నట్టు సమాచారం.
Published Date - 09:11 AM, Fri - 4 March 22 -
#Telangana
Muchintal: రాష్ట్రపతి రాకకు వేళాయే!
శంషాబాద్లోని ముచ్చింతల్లో జరుగుతున్న 'శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం'కు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు రానున్నారు.
Published Date - 01:52 PM, Sat - 12 February 22 -
#India
Start Ups: 60 వేల స్టార్టప్ లు 6 లక్షల ఉద్యోగాలు
భారత స్టార్టప్ విజయగాథను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రశంసించాడు. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థ ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించిందని అన్నారు.
Published Date - 06:44 PM, Mon - 31 January 22 -
#Speed News
President Kovind: కరోనాపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం
ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Published Date - 12:22 PM, Mon - 31 January 22 -
#Speed News
Mahatma Gandhi: మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
మహాత్మా గాంధీ 74 వ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఘన నివాళులర్పించారు. రాజ్ఘాట్లోని మహాత్ముని సమాధిపై పుష్ప గుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సైనికులు సంప్రదాయ బ్యాండుతో మహాత్మునికి అంజలి ఘటించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మహాత్మగాంధీ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసిన ప్రధాని.. కొద్ది సేపు అక్కడే నిలబడి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతిఒక్కరూ మహ్మతుడి బాటలో పయనించాలని వారు పిలుపునిచ్చారు.
Published Date - 02:29 PM, Sun - 30 January 22 -
#Speed News
TTD:న్యూఢిల్లీలో టీటీడీ వేదపండితులు
శనివారం న్యూఢిల్లీలో టిటిడి వేదపండితులు నూతన సంవత్సరం సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్, భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణగారిలను ఆశీర్వదించారు.
Published Date - 10:42 PM, Sat - 1 January 22