President Murmu
-
#India
President Murmu: భారత్ ను టీబీ రహితంగా మార్చాలి: రాష్ట్రపతి ముర్ము
President Murmu: కలిసికట్టుగా పనిచేయడం వల్ల మనదేశం క్షయవ్యాధి (TB) నుండి విముక్తి పొందుతుందని అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శుక్రవారం, మార్చి 24న ప్రపంచ TB దినోత్సవం సందర్భంగా కీలక విషయాలపై మాట్లాడారు. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, టిబి గురించి ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ‘ప్రపంచ క్షయ దినోత్సవం’ జరుపుకోవాల్సిన అవసరం ఎంతైానా ఉందని” అని రాష్ట్రపతి తన […]
Date : 23-03-2024 - 5:43 IST -
#India
Buggy Tradition : ‘ప్రెసిడెన్షియల్ బగ్గీ’.. అలా ఆగిపోయి, ఇలా మొదలైంది
Buggy Tradition : రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే గుర్రపు బగ్గీ సంప్రదాయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
Date : 26-01-2024 - 12:37 IST -
#India
President Murmu: అమ్మాయిలకు అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరు: ముర్ము
President Murmu: అమ్మాయిలకు తగిన అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము బుధవారం అన్నారు. దేశ రాజధానిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్బిఎస్) 9వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ముర్ము ఈ ప్రకటన చేశారు. ఈరోజు డిగ్రీలు అందుకుంటున్న 65 మంది విద్యార్థుల్లో 37 మంది కూతుళ్లని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. బాలికలకు తగిన అవకాశాలు కల్పిస్తే అబ్బాయిలను మించి రాణించగలరనడానికి ఇదో ఉదాహరణ అని సంస్థలోని వివిధ విద్యార్థులకు […]
Date : 27-12-2023 - 5:40 IST -
#Speed News
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్ పర్యటన
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరప్రదేశ్ పర్యటన ఖరారైంది.ఈ రోజు మరియు రేపు ఆమె అక్కడే పర్యటిస్తారు. రాష్ట్రపతి డిసెంబర్ 11 నుంచి 12 వరకు ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు
Date : 11-12-2023 - 11:59 IST -
#India
Ayushman Bhav: నేడు “ఆయుష్మాన్ భవ” ప్రచారాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి.. లక్షలాది మందికి ఉచిత చికిత్స..!
భారత ప్రభుత్వ సూచనల మేరకు జార్ఖండ్లో 'ఆయుష్మాన్ భవ' (Ayushman Bhav) ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు.
Date : 13-09-2023 - 11:12 IST -
#Telangana
President Murmu: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతా : రాష్ట్రపతి ముర్ము
బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
Date : 05-07-2023 - 11:26 IST -
#Telangana
President Tour: రేపు హైదరాబాద్ కు రాష్ట్రపతి, సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా శుక్ర, శని వారాల్లో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Date : 16-06-2023 - 11:12 IST -
#India
New Parliament : ఉదయం 7.30 టు మధ్యాహ్నం 2.30.. పార్లమెంట్ ప్రారంభోత్సవం ఇలా
కొత్త పార్లమెంట్ (New Parliament) ప్రారంభోత్సవాల షెడ్యూల్ విడుదలైంది.
Date : 26-05-2023 - 7:26 IST -
#Speed News
Odisha: రాష్ట్రపతి ప్రసంగంలో విద్యుత్ కోత
ఒడిశా పర్యటనలో రాష్ట్రపతికి ఎదురైన సంఘటన ఆందోళన కలిగించింది. మహారాజా శ్రీ రామచంద్ర భంజ్దేవ్ యూనివర్శిటీ 12వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో కరెంటు పోయింది
Date : 06-05-2023 - 5:02 IST -
#India
Shah Ahmed Qadri: బీజేపీ పాలనలో అవార్డు రాదనుకున్నా.. ప్రధాని మోదీతో పద్మ అవార్డు గ్రహీత.. వీడియో వైరల్..!
కర్ణాటకకు చెందిన బిద్రి కళాకారుడు షా రషీద్ అహ్మద్ ఖాద్రీ (Shah Ahmed Qadri) కి బుధవారం పద్మశ్రీ అవార్డు లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ సన్మానం అందుకున్న తర్వాత భాజపా ప్రభుత్వం నుంచి తనకు ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ఎప్పటికీ దక్కదని భావిస్తున్నట్లు ఖాద్రీ ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు.
Date : 06-04-2023 - 10:37 IST -
#Telangana
President Murmu: రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు!
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President murmu) హైదరాబాద్ శీతాకాలం విడిది ముగిసింది. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి హైదరాబాద్ హకీంపేటలోని విమానాశ్రయంలో రాష్ట్ర గిరిజన,స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం నూతన పట్టు వస్త్రాలను, జ్ఞాపికను, ఫలాలను అందజేశారు.
Date : 31-12-2022 - 6:28 IST -
#Telangana
Pulla Reddy Issue: రాష్ట్రపతి వద్దకు ‘పుల్లారెడ్డి’ పంచాయితీ!
పుల్లారెడ్డి (Pullareddy) కుటుంబ పంచాయితీ రాష్ట్రపతి ముర్ము వద్దకు చేరుకుంది.
Date : 27-12-2022 - 4:29 IST -
#Telangana
Murmu Shedule: తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఇదే!
రాష్ట్రపతి ద్రౌపదీ (President Murmu) ముర్ము శీతాకాల విడి కోసం రానున్నారు.
Date : 26-12-2022 - 12:15 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రభుత్వం సన్మానం
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదివారం విజయవాడలో జరిగిన పౌర రిసెప్షన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి తన తొలి పర్యటనలో సత్కరించింది.
Date : 04-12-2022 - 2:48 IST