Praja Sankalpa Yatra
-
#Telangana
MP Laxman : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను తాము కూల్చబోము – బీజేపీ ఎంపీ లక్ష్మణ్
దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ తెలంగాణలో అవసరమా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. గేట్లు తేరుచామని సీఎం రేవంత్ అంటున్నారని ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి పోకుండా చూసుకోవాలని సూచించారు
Published Date - 02:30 PM, Mon - 18 March 24 -
#Telangana
Vishnu Deo Sai : తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ రహితంగా మార్చాలి – చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి
తెలంగాణ లో అవినీతిని నిర్మూలించి..తెలంగాణ కాంగ్రెస్ రహితంగా మార్చాలని ప్రజా సంకల్ప యాత్ర లో పిలుపునిచ్చారు చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు స్థానాల్లో విజయం సాధించిన బిజెపి..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణాలో పదికి పైగా పార్లమెంట్ సీట్లలో గెలుపే లక్ష్యంగా సమరశంఖం పూరించింది. ఈ మేరకు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు. ఈరోజు ఆదివారం మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో జరిగిన ఈ యాత్రలో (Chhattisgarh CM) విష్ణుదేవ్ సాయ్ […]
Published Date - 10:48 PM, Sun - 25 February 24 -
#Telangana
TS : ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు… మరి ఈ సిపాయి ఎలా చేయగలడు..?- ఈటెల
కేసీఆర్ (KCR) అడ్డగోలు హామీలు ఇచ్చినప్పుడే నీ అయ్యజాగీరు కాదు.. ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి అని చెప్పిన… ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు. మరి ఈ సిపాయి రెండు లక్షల రుణమాఫీ (Runamafi) ఎలా చేయగలడు..? ఒకే దఫా రుణమాఫీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేయగలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా..అని ప్రకటించారు బిజెపి నేత ఈటెల రాజేందర్ (Etela Rajender). ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడం తో తెలంగాణ లో మరోసారి ఎన్నికల […]
Published Date - 11:33 PM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
AP Literacy: విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించాలి – సీఎం జగన్
రాష్ట్రంలో 100% అక్షరాస్యత మాత్రమే కాకుండా 100% గ్రాడ్యుయేషన్ రేటు కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
Published Date - 04:06 PM, Wed - 1 December 21