Poor Peoples
-
#Speed News
TCongress: రూ.500 సబ్సిడీ సిలిండర్ అర్హులకు అందేనా.. పథకం అమలుపై ప్రశ్నలు
TCongress: ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి టీకాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరుగ్యారంటీలను అమలు చేసే దిశగా వెళ్తుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే సబ్సిడీ సిలిండర్ అందించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభయహస్తం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వాటి ఆధారంగానే కొత్త గ్యారంటీలు అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో రేషన్ కార్డుదారులకు మాత్రమే సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది సీఎం ప్రకటించారు. ఇక రాష్ట్రంలో 90 లక్షల రేషన్కార్డులు […]
Date : 27-02-2024 - 11:17 IST -
#Devotional
Donate: దానం ఫలం దక్కాలంటే పేదవారికి అవి దానం చేయాల్సిందే?
మామూలుగా అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని అంటూ ఉంటారు. ఒక్క అన్నదానం మాత్రమే కాకుండా వస్తుదానం డబ్బు దానం వల్ల కూడ
Date : 29-08-2023 - 9:50 IST -
#Speed News
Mirchi Price: కొనలేం, తినలేం.. కిలో పచ్చిమిర్చి రూ.120
కిలో పచ్చిమిర్చి రూ.120కి పైగా ధర పలుకుతోంది. ఇవి హోల్ సేల్ మార్కెట్ ధరలు కాగా.. రిటైల్గా అమ్మే అంగళ్ళలో
Date : 27-06-2023 - 5:53 IST -
#Speed News
Double Bedroom: సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ నగర్ ప్రారంభం!
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేసీఆర్ తిలకించారు, అందులో అధికారులు ఫోటో ఎగ్జిబిషన్పై ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఆరుగురు లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలను ముఖ్యమంత్రి అందజేశారు. తెలంగాణలో బీజేపీ ప్రకటన ఒక్క […]
Date : 22-06-2023 - 12:40 IST -
#India
Gst Council: ఐదు శాతం జీఎస్టీ శ్లాబును ఎత్తేస్తున్నారా!
అసలే ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరిగిపోతే.. ఇప్పుడు మరింత భారాన్ని నెట్టేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది.
Date : 17-04-2022 - 6:00 IST -
#Telangana
2BHK Houses: డబుల్ ట్రబుల్.. పేదోడికి గూడేదీ?
అర్హులైన పేద ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ‘డబుల్ బెడ్రూం’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి పేదల నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో ప్రభుత్వానికి తలనొప్పులు మొదలయ్యాయి. మలి విడుత కింద తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లు సిద్ధమయ్యాయి.
Date : 04-03-2022 - 1:17 IST -
#India
PM Modi: ఇది ఫ్రెండ్లీ, ప్రోగ్రెసివ్ బడ్జెట్!
కేంద్ర బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇది ప్రగతిశీల బడ్జెట్ అని, ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభినందనలు తెలియజేశారు.
Date : 01-02-2022 - 5:03 IST -
#Speed News
AP CM: మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాధ్యమవుతోంది!
రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు(ఎంఐజీ)’లకు ప్రభత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జగనన్న స్మార్ట్ టౌన్షిలకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్సైట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని జగన్ రెడ్డి అన్నారు. ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని, ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. ఈ టౌన్ కాలనీల వల్ల మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని, 150, 200, 240 చదరపు […]
Date : 11-01-2022 - 12:21 IST