PM Modi Warned Pakistan
-
#India
PM Modi Warned Pakistan: పాకిస్థాన్కు ప్రధాని మోదీ హెచ్చరిక!
పీఎం మోదీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్లో శత్రువులకు నిద్ర లేకుండా చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ కొత్త చిరునామా ఇప్పుడు ఉత్తరప్రదేశ్. పెద్ద మెట్రో నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, వనరులు ఇప్పుడు కాన్పూర్లో కూడా కనిపిస్తున్నాయి.
Published Date - 05:41 PM, Fri - 30 May 25