PM Kisan Samman Nidhi
-
#Andhra Pradesh
Annadata Sukhibhava Scheme : రైతులకు అన్నదాత సుఖీభవ ముఖ్య సమాచారం
ఈ మొత్తం విడుదలకు ముందు ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా థంబ్ ఇంప్రెషన్ (వెరీఫికేషన్) చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో (RBKs) ఈ థంబ్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం, రైతులు తమ ఆధార్తో పాటు తమ మొబైల్ ఫోన్ తీసుకుని దగ్గరిలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్లాలి.
Published Date - 03:29 PM, Mon - 16 June 25 -
#Business
PM-KISAN 19th Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్?
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, భూమి పత్రాలు, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.
Published Date - 02:42 PM, Wed - 8 January 25 -
#Andhra Pradesh
AP Govt : రైతులకు రూ.20,000.. ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
AP farmers : పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం అందించే రూ.6 వేల సాయంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మరింతగా రూ.20 వేల సాయం అందిస్తుందని తెలిపారు
Published Date - 01:14 PM, Mon - 11 November 24 -
#India
PM-Kisan 18th Installment: రైతుల ఖాతాలోకి రూ.20,000 కోట్లు పంపిణీ చేసిన పీఎం మోడీ
PM-Kisan 18th Installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 24 ఫిబ్రవరి 2019న ప్రారంభించారు. భూమిని కలిగి ఉన్న రైతులకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 అందిస్తుంది. అందులో భాగంగానే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను అక్టోబర్ 5న ప్రధాన మంత్రి విడుదల చేశారు.
Published Date - 02:55 PM, Sat - 5 October 24 -
#Business
PM-KISAN: నేడు అకౌంట్లోకి డబ్బులు.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే ఏమిటి..?
రైతులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు పీఎం కిసాన్ యోజన ప్రారంభించారు. గతంలో ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో ప్రారంభించింది. దీని తర్వాత 1 ఫిబ్రవరి 2019న ఈ పథకం భారతదేశం మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2019లో దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్గా అమలు చేయబడింది.
Published Date - 07:44 AM, Sat - 5 October 24 -
#Business
PM Kisan Samman Nidhi: 17వ విడుత పీఎం కిసాన్ నిధులు బ్యాంక్ అకౌంట్లోకి రాలేదా..? అయితే కారణమిదే..?
PM Kisan Samman Nidhi: మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు కోట్ల విలువైన కానుకగా అందించారు. మళ్లీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) యోజన కింద 17వ విడతను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తామని ప్రకటించారు. దీని తర్వాత జూన్ 18న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 17వ విడత సొమ్ము […]
Published Date - 01:00 PM, Thu - 20 June 24 -
#Business
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు..! ఎప్పుడంటే..?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత 2024కి ఇంకా తేదీ నిర్ణయించబడలేదు.
Published Date - 07:45 AM, Fri - 10 May 24 -
#India
PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రేపే పీఎం కిసాన్ నిధులు..!
మీరు PM కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) యోజన లబ్ధిదారులైతే మీకు శుభవార్త ఉంది. 16వ విడత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు త్వరలో రూ.2000-2000లు వారి ఖాతాల్లోకి చేరబోతున్నాయి.
Published Date - 09:48 AM, Tue - 27 February 24 -
#India
PM Kisan : పీఎం కిసాన్ సాయం.. మరో రూ.2వేలు పెంపు ?
PM Kisan : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశంలోని రైతులకు అందిస్తున్న సాయాన్ని మరో రూ.2 వేలు పెంచే ఛాన్స్ ఉంది.
Published Date - 04:36 PM, Tue - 9 January 24 -
#Speed News
PM Kisan KYC: పీఎం కిసాన్ eKYC ఇప్పుడు ఫోన్ ద్వారా చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?
నవంబర్ 15, 2023న జార్ఖండ్ నుండి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan KYC) 15వ విడతను ప్రధాని మోదీ విడుదల చేశారు.
Published Date - 01:36 PM, Thu - 23 November 23 -
#Speed News
PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్.. మోడీ ఎలక్షన్ మార్క్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద మోదీ ప్రభుత్వం రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.6,000 సాయం అందిస్తున్నారు.
Published Date - 03:23 PM, Thu - 12 October 23 -
#India
PM Kisan: పీఎం కిసాన్ స్కీమ్ లబ్దిదారులకు అలర్ట్.. 14వ విడత నగదు రావాలంటే ఇవి చేయాల్సిందే..!
మీరు పీఎం-కిసాన్ (PM Kisan) స్కీమ్ లబ్దిదారు అయితే మీరు ఎటువంటి సమస్య లేకుండా డబ్బు పొందాలని మీరు కోరుకుంటే, మీరు వెంటనే కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి.
Published Date - 10:50 AM, Wed - 17 May 23