Pm Kisan Fund
-
#India
PM Kisan: ఈనెలాఖరుకు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు..!! జమ కాకుంటే ఇలా ఫిర్యాదు చేయండి..!!
ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధి నుంచి కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. 12 వ విడత నిధులు ఇప్పటికే రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. అయితే దేశంలోని కొంతమంది రైతులకు ఇప్పటివరకు 12 విడత డబ్బులు అందలేదు. ఈ డబ్బులు అందని రైతులకు నవంబర్ 30వ తేదీలోకి అకౌంట్లో జమ చేస్తామని అధికారులు తెలిపారు. డబ్బులు జమ కానట్లయితే…ఈ విధంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటివరకు అకౌంట్లో […]
Published Date - 10:41 AM, Fri - 18 November 22 -
#India
PM KISAN YOJANA: పీఎం కిసాన్ యోజన పొందాలంటే ఈ తప్పులు చేయకండి..లేదంటే ఖాతాలో డబ్బులు జమ కావు..!!
భూమి ఉన్న ప్రతిరైతుకు ఏటా 6వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి నాలుగు నెలలకోసారి…మూడు సమాన విడతల కింద రూ. 2వేల చొప్పున పీఎం కిసాన్ యోజన పథకం లబ్దిదారులకు అందిస్తుంది. నేరుగా అర్హులైన రైతుల ఖాతాలోనే ఈ నగదును జమచేస్తుంది. ప్రస్తుతం 12వ విడత రైతుల ఖాతాలోకి జమచేశారు. తదుపరి విడత జనవరి నెలలో రైతులకు ఖాతాలో వేయనుంది కేంద్రప్రభుత్వం. ఈఏడాది అక్టోబర్ లో 12వ విడత రైతులకు ఖాతాల్లోకి జమచేసింది. […]
Published Date - 06:47 PM, Fri - 11 November 22 -
#Speed News
Pm Kisan Yojana : ఇవాళే కోట్లాది మంది రైతులకు దీపావళి కానుక..ఖాతాలో రూ.2వేలు జమ చేయనున్న మోదీ.!!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధియోజన 12వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త.
Published Date - 08:37 AM, Mon - 17 October 22 -
#India
PM Kisan: అన్నదాతలు అలర్ట్.. ఇవీ పూర్తిచేస్తేనే ‘పీఎం కిసాన్’
దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతన్న ఆరుగాలం కష్టించి పనిచేస్తేనే.. మనం నాలుగు ముద్దలయినా తినగలుగుతున్నాం.
Published Date - 01:25 PM, Fri - 18 February 22 -
#Telangana
PM Kisan: అనర్హులకు పీఎం కిసాన్ పథకం.. బయటపెట్టిన ఆడిట్ ఏజెన్సీ
తెలంగాణాలో పీఎం-కిసాన్ పథకం నిర్వహణలో లోపాలు ఉన్నాయని ఆడిట్ ఏజెన్సీ నివేదిక వెల్లడించింది. పీఎం కిసాన్ పథకం కింద కరీంనగర్ జిల్లాలోని ఒక గ్రామంలోని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద డబ్బు బదిలీ చేయబడిందని నివేదిక ద్వారా బయటపడింది.
Published Date - 11:31 AM, Sun - 23 January 22 -
#Andhra Pradesh
అన్నదాతకు జగనన్న నిర్లక్ష్యం పోటు ..5లక్షల మంది రైతులకు `పీఎం కిసాన్` ఔట్
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం,..బ్యాంకర్ల నిర్వాకం.. రైతుల అవగాహనలేమి..సాంకేతిక తప్పిదాలు...వెరసి కేవలం 29శాతం రైతులు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద సంపూర్ణంగా లబ్దిపొందారు.
Published Date - 11:19 AM, Tue - 5 October 21