Planting
-
#Telangana
Green India: జోగినపల్లి మరో అద్భుత కార్యక్రమం.. పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
Green India: అస్సాలోని జోర్హట్ అటవిలో పదివేల మొక్కలు నాటే కార్యక్రమం మొదలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కల పెంపకం, పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టిన రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతిప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత జాదవ్ పాయంగ్తో కల్సి అస్సాలో ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చని భవితకు బాటలు వేసేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు వృక్ష వేద్ అరణ్య ఉపయోగపడాలన్ […]
Date : 02-05-2024 - 4:57 IST -
#Telangana
Green India Challenge: మంత్రి ఇంద్రకరణ్ జన్మదినం.. ‘గ్రీన్’ ఇండియా ఛాలెంజ్ సందేశం!
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటారు.
Date : 16-02-2023 - 3:26 IST -
#Speed News
CS somesh kumar: చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’
జీవకోటికి ప్రాణవాయువును అందించే చెట్లను నాటడం మనందరి బాధ్యత అన్నారు
Date : 22-12-2022 - 5:00 IST -
#Speed News
AP DGP: ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి
మియావకి విధానం ద్వారా ‘డెవలప్ మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్’ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మంగళగిరి 6th బెటాలియన్ లో మొక్క నాటి ప్రారంభించారు.
Date : 02-02-2022 - 7:14 IST