PDS Rice
-
#Andhra Pradesh
Illegally Transport : కాకినాడ పోర్టులో పవన్ కల్యాణ్ తనిఖీలు
పోర్టు నుండి పేదల బియ్యం(పీడీఎస్) విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యలో పవన్ తనిఖీలకు నిర్ణయించినట్లు తెలుస్తుంది.
Date : 29-11-2024 - 12:37 IST -
#Speed News
Hyderabad: పోలీసుల ముమ్మర తనిఖీలు.. భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత
Hyderabad: ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యం, ఇతర వస్తువులను సైబరాబాద్ ఎస్ వోటీ బృందాలు పట్టుకున్నాయి. రూ.10,60,000 విలువ చేసే 53 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. 35 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న జీజే 25 యూ 9238 లారీని ఎస్ వోటీ శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పోతుల బాల ప్రదీప్ పరారీలో ఉన్నాడు. అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. […]
Date : 10-05-2024 - 2:05 IST -
#Telangana
Bandi Sanjay : సంక్రాతికి పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేయాలి – బండి సంజయ్
సంక్రాంతి సందర్భంగా పేద ప్రజలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బియ్యం సరఫరా చేయాలని
Date : 11-01-2023 - 6:56 IST