Patna High Court Verdict
-
#Speed News
Bihar Reservation Act: 65 శాతం రిజర్వేషన్ పై నితీష్ ప్రభుత్వానికి సుప్రీం షాక్
గిరిజనులు మరియు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను 50 శాతం నుండి 65 శాతానికి పెంచుతూ నితీష్ ప్రభుత్వం చట్టాన్ని సవరించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు కూడా నిషేధాన్ని కొనసాగించింది.
Date : 29-07-2024 - 1:56 IST