Parivartana
-
#Andhra Pradesh
Ganja: ఆపరేషన్ “పరివర్తన” …వేల ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, విశాఖ జిల్లా పోలీసులు, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా చేపట్టిన పరివర్తన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. విశాఖపట్నం ఏజెన్సీలో ఇప్పటివరకు 5,500 ఎకరాల్లో గంజాయి పంటను అధికారులు ధ్వంసం చేశారు.
Published Date - 05:19 AM, Sun - 28 November 21