Pamarru
-
#Andhra Pradesh
Chandrababu: కేశినేని అడ్డాలో నేడు చంద్రబాబు పర్యటన, పెద్ద ఎత్తున జన సమీకరణ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
Date : 07-04-2024 - 2:14 IST -
#Andhra Pradesh
AP : బీటెక్ స్టూడెంట్ మాటలకు పులకరించిపోయిన సీఎం జగన్
శుక్రవారం విద్యా దీవెన (Jagananna Vidya Deevena) నిధులను సీఎం జగన్ (CM Jagan) విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామర్రు (Pamarru ) సభలో బటన్ నొక్కి నగదును విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేశారు. మొత్తం 9,44,666 మంది విద్యార్థులకు రూ.708 కోట్ల మేర లబ్ధి కలగనుంది. ఇప్పటి వరకూ ఈ పథకం కింద రూ.12,609 కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఫై బీటెక్ స్టూడెంట్ […]
Date : 01-03-2024 - 2:06 IST