Palaana
-
#India
Rajasthan : నేడు రాజస్థాన్లో రూ.26 వేల కోట్ల ప్రాజెక్ట్లకు ప్రధాని శంకుస్థాపన
బీకనెర్ సమీపంలోని పలానా వద్ద ఈ కార్యక్రమం ఉదయం ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద దేశవ్యాప్తంగా పలు రీడెవలప్ చేసిన రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు.
Published Date - 11:11 AM, Thu - 22 May 25