Padmavati
-
#Devotional
Padmavathi: తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం
Padmavathi: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో మూడవ రోజైన బుధవారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటల నుండి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో […]
Published Date - 11:58 PM, Wed - 19 June 24 -
#Devotional
TTD: ముగిసిన పద్మావతి పరిణయోత్సవాలు.. ఆకట్టుకున్న ఆధ్యాత్మిక ప్రోగ్సామ్స్
TTD: మూడు రోజుల పాటు జరిగిన పద్మావతి పరిణయోత్సవాలు ఆదివారం ఆనందోత్సాహాలతో ముగిశాయి. చివరి రోజున శ్రీ మలయప్పస్వామి గరుడపై, శ్రీదేవి, భూదేవి రెండు వేర్వేరు తిరుచిలపై తిరుమలలోని నారాయణగిరి గార్డెన్స్ లోని పరిణయోత్సవ మండపానికి చేరుకున్నారు. ఆసక్తికరమైన ఏదుర్కొలు, పూబంటత, వరదమయిరం తర్వాత చక్కగా అలంకరించిన స్వింగ్ పై డ్వైటీలు కూర్చున్నారు. చతుర్వేద పారాయణం, తరువాత భైరవి, నళినకంటి, శంకరాభరణ్, హిందుస్తానీ, ఖరహరప్రియ, నీలాంబరి రాగాలను నాదస్వరం, మేళం, ధమరుక వైద్యం మొదలైన వాటిపై ప్రదర్శించారు. అనంతరం […]
Published Date - 10:14 PM, Sun - 19 May 24 -
#Devotional
Tirumala: కన్నుల పండువగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం
Tirumala: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపంలో శుక్రవారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మొదటిరోజు వైశిష్ట్యం : శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన శుక్రవారంనాడు శ్రీమలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5.30 గంటలకు వేంచేపు చేశారు. శోభాయమానంగా తీర్చిదిద్దిన పెండ్లిమండపంలో నిత్య నూతన […]
Published Date - 08:58 PM, Fri - 17 May 24 -
#Andhra Pradesh
TTD: తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం వేడుకలు, విశేష అలంకరణలో అమ్మవారు దర్శనం
వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకొని టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి.
Published Date - 05:21 PM, Fri - 25 August 23 -
#Andhra Pradesh
Cow surrogate pregnancy: ఏపీలో తొలిసారి అద్దెగర్భం ద్వారా అరుదైన ఆవు దూడ జననం.. దీనికి ఏం పేరు పెట్టారో తెలుసా?
గిర్ ఆవు పిండంను ఒంగోలు ఆవు గర్భంలో ప్రవేశ పెట్టడం జరిగింది. సాహివాల్ ఎంబ్రీయోను ఒంగోలు జాతి ఆవులో అభివృద్ధి చేశామని టీటీడీ ఈవో తెలిపారు.
Published Date - 07:10 PM, Sun - 25 June 23