Padma Awards Winners
-
#India
పద్మ అవార్డులు ప్రకటన.. వీరే విజేతలు!
సాధారణ భారతీయుల అసాధారణ కృషిని గౌరవించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ ఏడాది పద్మ అవార్డులు దేశం నలుమూలల నుండి వెలుగులోకి రాని, గుర్తింపు పొందని అజ్ఞాత వీరులను గుర్తించాయి.
Date : 25-01-2026 - 4:36 IST -
#Andhra Pradesh
Padma Awards 2024 : మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్
రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. వీరిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీ ప్రకటించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బిహార్ జననాయక్, మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్కు (మరణానంతరం) ప్రకటించారు. కళల విభాగంలో పద్మ విభూషణ్ అందుకున్న వారిలో వైజయంతీమాల బాలి (తమిళనాడు), కొణిదెల చిరంజీవి (ఆంధ్రప్రదేశ్), పద్మా సుబ్రమణ్యం (తమిళనాడు) ఉన్నారు. […]
Date : 25-01-2024 - 10:02 IST