Orders Issuance
-
#Andhra Pradesh
AP : ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు
ఈ నిర్ణయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు పని దినాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉండబోతున్నాయి. వారాంతాల్లో శనివారం, ఆదివారం రోజులు సెలవులు కొనసాగుతాయి. అయితే పని రోజుల్లో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విధిగా హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
Date : 20-06-2025 - 7:07 IST -
#Telangana
TG : పోలీసు సేవా పతకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
గ్రేహౌండ్స్ విభాగానికి చెందిన తొమ్మిది మంది పోలీసులకు "శౌర్య పతకం" లభించింది. ప్రజల రక్షణలో ప్రాణాలకు తెగించి చేసిన వీరోచిత సేవలకు గుర్తింపుగా ఈ పతకాలు అందజేస్తున్నారు. అలాగే, పోలీస్ శాఖలో పనిచేసే 16 మందికి "మహోన్నత సేవా పతకం", 92 మందికి "ఉత్తమ సేవా పతకం", 47 మందికి "కఠిన సేవా పతకం" మరియు 461 మందికి "సాధారణ సేవా పతకాలు" ప్రకటించారు.
Date : 01-06-2025 - 3:57 IST -
#Speed News
RTC : మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు : ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
బస్సుల కొనుగోలుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీజీఎస్ఆర్టీసీ ఒక్కో బస్సుకు 77,220 రూపాయల అద్దె చెల్లించనుంది. ఈ బస్సుల నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
Date : 04-03-2025 - 2:26 IST -
#Speed News
Hydra : హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
హైడ్రాకు కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసింది.
Date : 07-01-2025 - 9:37 IST -
#Andhra Pradesh
Holidays : 2025 సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Holidays : ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 09-11-2024 - 3:43 IST -
#Telangana
Transfers : తెలంగాణలో 9 మంది డీఎస్పీల బదిలీలు..
Transfers : ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న అధికారి ఎస్ఆర్ దామోదర్ రెడ్డిని అంబర్పేట్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు. ఇక అసిఫాబాద్ ఎస్డీపీవోగా ఉన్న పి.సదయ్యను, తొర్రూర్ ఎస్డీపీవోగా ఉన్న వి.సురేశ్ను హైదరాబాద్లోని చీఫ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
Date : 07-11-2024 - 4:12 IST -
#Telangana
Security : సచివాలయంలోని సెక్యూరిటీ మార్పు..ప్రభుత్వం ఉత్తర్వులు
Security : తెలంగాణ సచివాలయం చుట్టూ దాదాపు రెండు కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉందని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సచివాలయం స్టాఫ్ కదలికలు, సోషల్ మీడియాపై అధికారులు నిఘా పెట్టారు.
Date : 30-10-2024 - 5:28 IST