Opposition Protests
-
#India
Nirmala Sitharaman : దేశం అంటే మట్టి కాదు.. మనుషులు.. బడ్జెట్ సమావేశాల్లో నిర్మలమ్మ
Nirmala Sitharaman : 2025-26 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్సభలో ప్రవేశపెడుతున్నారు. కాగా, బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా లోక్సభలో విపక్షాలు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రసంగం ప్రారంభించారు.
Published Date - 11:19 AM, Sat - 1 February 25