Operation Sindoo Details
-
#India
Operation Sindoor : రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
ఈ చర్యలలో భాగంగా పాక్లో నాలుగు, పీఓకేలో ఐదు స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు విశ్వసనీయ సమాచారం. బవహల్పూర్లో జైషే మహమ్మద్, మురిద్కేలో లష్కరే తొయిబా క్యాంపుల్లో ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.
Published Date - 03:01 PM, Wed - 7 May 25