October 4
-
#Andhra Pradesh
Lokesh CID Notices: లోకేష్కు సీఐడీ నోటీసులు
అమరావతి ఇన్నర్ రోడ్డు కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అక్టోబర్ 4న విచారణకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ శనివారం నోటీసులు జారీ చేసింది.
Published Date - 06:52 PM, Sat - 30 September 23