October 14
-
#Sports
World Cup 2023: ఇండోపాక్ మ్యాచ్.. రజినీ, అమితాబ్లకు ఆహ్వానం
ప్రపంచ కప్ లో అక్టోబర్ 14న అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Published Date - 05:20 PM, Thu - 12 October 23