Nizam
-
#Telangana
Nizam’s properties : నిజాం ఆస్తులపై కోర్టు సంచలన నిర్ణయం
ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన రాజమహళ్ల పంపకాల వివాదంలో ఆయన వారసులకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఆస్తుల పంపకాలపై దాఖలైన దావాను కొట్టివేయాలని కోరుతూ ఎనిమిదో నిజాంగా గుర్తింపు పొందిన ముఖరం జా కుమారుడు అజ్మత్ జా, కుమార్తె షెకర్ జా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు గురువారం తోసిపుచ్చింది. దీంతో అసలు కేసులో పూర్తిస్థాయి విచారణకు మార్గం […]
Date : 24-10-2025 - 12:18 IST -
#Cinema
OG Business : మతిపోగొడుతున్న పవన్ కళ్యాణ్ ‘OG’ ప్రీ రిలీజ్ బిజినెస్
OG Business : కేవలం ప్రీ లుక్ పోస్టర్తోనే అభిమానుల్లో ఎనలేని హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు సుజీత్, గ్లింప్స్ వీడియోతో మాత్రం ఇండియా అంతటా పవన్ మేనియా రచ్చ చేశాడు
Date : 19-06-2025 - 12:18 IST -
#Special
Qasim Razvi : నిజాం నవాబు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ గురించి కీలక విషయాలివీ..
రజాకార్ల రాక్షస సైన్యానికి సారథిగా సయ్యద్ ఖాసీం రజ్వీ (Qasim Razvi) వ్యవహరించాడు.
Date : 17-09-2024 - 5:43 IST -
#Speed News
Sugar Factories: తెలంగాణలో చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
Sugar Factories: రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినేట్ సబ్ కమిటీకి సూచించారు. ఇటీవల డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు. ఆర్థిక ఇబ్బందులను చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను సమగ్రంగా చర్చించారు. మూతపడ్డ వాటిని […]
Date : 05-02-2024 - 2:40 IST -
#Speed News
Revanth Reddy : నిజాంకు పట్టిన గతే.. కల్వకుంట్ల కుటుంబానికి పడుతుంది : రేవంత్రెడ్డి
Revanth Reddy : నిరంకుశ నిజాంకు పట్టిన గతే.. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు.
Date : 19-11-2023 - 12:58 IST -
#Speed News
Nizam College: లేడీస్ కు నిజాం కాలేజి హాస్టల్ లో 50శాతం వసతి
కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనంలో 50 శాతం యూజీ విద్యార్థినులు, 50 శాతం పీజీ విద్యార్థినులను కేటాయించాలని నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) అధికారులను కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ (సీఈసీ) ఆదేశించింది. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ను ఆదేశిస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 11-11-2022 - 5:14 IST -
#Telangana
Nizam : నిజాం మనవళ్ల ఆస్తుల వివాదంలో ఫలక్ నామా
ప్రపంచంలోనే ఆనాడు నిజాం అత్యంత ధనికుడు. హైదరాబాద్ సంస్థానం చరిత్ర, దాని సంపద గురించి చాలా మందికి తెలుసు.
Date : 24-11-2021 - 5:15 IST