Neerukonda Village
-
#Andhra Pradesh
అమరావతిలో 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం
రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో సుమారు 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లను క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించింది
Date : 09-01-2026 - 11:06 IST