NCRB Report
-
#Viral
NCRB Report : ఆత్మహత్య చేసుకునే ప్రతి 100 మందిలో 70 మంది పురుషులు
NCRB Report : భార్య వేధింపుల కారణంగా బెంగళూరు ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మానసిక హింసకు గురై ఆత్మహత్య చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. నిజానికి ఇలాంటి ఉదంతాలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ఒక నివేదికను విడుదల చేసింది, ఇది ఆత్మహత్య చేసుకునే ప్రతి 100 మందిలో 70 మంది పురుషులేనని వెల్లడించింది.
Date : 12-12-2024 - 8:28 IST -
#Viral
India Lightning Deaths: భారత్లో పిడుగుపాటుకు లక్ష మంది మృతి
భారత్లో పిడుగుపాటుకు లక్ష మంది మృతి. మధ్యప్రదేశ్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయని పరిశోధకులు గుర్తించారు. దీని తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పిడుగుపాటుకు అత్యధిక మరణాలు నమోదయ్యాయి.
Date : 16-08-2024 - 8:15 IST -
#Andhra Pradesh
TDP : వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపుదామంటూ పిలుపిచ్చిన తెలుగు మహిళలు.. ఏపీలో మహిళల భద్రతపై..?
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు భద్రత కల్పించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం
Date : 13-12-2023 - 8:06 IST -
#Telangana
Telangana DGP: తెలంగాణ లో క్రైమ్ రేటుఫై ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదికను తప్పుబట్టిన డీజీపీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుండి అభివృద్ధి లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
Date : 31-08-2022 - 1:00 IST