Narkatiaganj
-
#Viral
Bihar: ప్రాణాలను పణంగా పెట్టిన లోకో పైలట్లు
బీహార్లోని సమస్తిపూర్లో ఇద్దరు రైల్వే ఉద్యోగులు చేసిన పని సర్వత్రా చర్చనీయాంశం అయింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి రైలు లోపాన్ని సరిచేసినందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఇద్దరు లోకో పైలట్లకు సమస్తిపూర్ రైల్వే అధికార యంత్రంగం అవార్డు ప్రకటించింది.
Published Date - 03:55 PM, Sat - 22 June 24