Narem Rajasekhar Reddy
-
#Andhra Pradesh
Crime News: ఏపీలో దారుణం.. టమోటా రైతును హత్య చేసిన దుండగులు
ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఓ రైతు గొంతు కోసి హత్య చేశారు దుండగులు. రైతు వద్ద 30 లక్షల రూపాయలు ఉన్నట్లు అనుమానించిన దుండగులు రాత్రి రైతు ఇంటికి వెళ్లి హత్యకు పాల్పడ్డారు.
Published Date - 02:06 PM, Thu - 13 July 23